విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్య ఆరోపణలు ఖండిస్తూ విద్యార్థి సంఘాలు, సాలర్స్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన
పెండింగ్లో ఉన్న రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి మండిపడ్డారు.
జాతీయస్థాయి క్రాస్ కంట్రీ రేస్ టోర్నీకి భూపాలపల్లికి చెందిన స్టాలిన్ నాయక్ ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్టాలిన్ ఇటీవల కాకతీయ యూనివర్�
Heavy Rains | హనుమకొండ రస్తా : భారీ వర్షాల కారణంగా అక్టోబర్ 30న (గురువారం) జరగాల్సిన ఎల్ఎల్బీ (మూడు సంవత్సరాల) నాలుగో సెమిస్టర్, ఎల్ఎల్బీ (ఐదేళ్ల) ఎనిమిదో సెమిస్టర్, బీటెక్ మొదటి సంవత్సరం (మొదటి సెమిస్టర్) పరీ�
కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి శంకుస్థా�
కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.