కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా విశ్వవిద్యాలయాల సమస్యలను పట్టించుకోవడమే లేదు. ఫలి�
Kakatiya University | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) నూతన ప్రోగ్రాం ఆఫీసర్లను నియమిస్తూ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి శనివారం ఉత్తర్వులు
కాకతీయ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగినప్పటికీ అధ�
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రి క్త వాతావరణం నెలకొన్నది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వి ద్యార్థులు కేయూ పరిపాలన భవనం ఎదు ట మంగళవారం కూడా ఆందోళనకు దిగా రు.
పల్లెపదాలలో, పామరజనాలలో పరిఢవిల్లిన సమాజ సంస్కృతుల్లోని మహత్త్వాన్ని దాక్షిణాత్య భాషల్లోనే ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన క్రాంతదర్శులు ఆచార్య బిరుదురాజు రామరాజు.
రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు.. కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ వంటి స్టేట్ యూనివర్సిటీ�
కాకతీయ యూనివర్సిటీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేందుకే ప్రభుత్వం జీవో 21ని తెచ్చిందని యూనివర్సిటీ కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులు ఆరోపించారు. జీవో 21కి వ్యతిరేకంగా హైదరాబాద్�
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
విద్యార్థి సంఘాల ఆందోళనతో కాకతీయ యూనివ ర్సిటీ అట్టుడికింది. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మక
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.