ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్ జోనల్ క్రికెట్ చాంపియన్షిప్ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంల�
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా బీసీలకు అర్హత లేదా? రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వీసీలుగా అగ్రకులాల వారినే నియమిస్తారా? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నిం�
ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్ కన్వీనర్గా ఫిజిక్స్�
విద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నా రు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్
విద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వం పెరగడంతోపాటు వారిలో క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిట�
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల క్రీడాకారులకు అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు శనివారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట
కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలన గాడిలో పడుతుందా? వర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్చార్జిల తీరుతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్-2024లో నిధుల దుర్వినియోగం జరగలేదని ఐసెట్ కన్వీనర్, కామర్స్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. ఐసెట్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు �
ఐసెట్ పరీక్షల నిర్వహణ నిధుల్లో గోల్మాల్ జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయి. కన్వీనర్ సొంత అకౌంట్లోకి నిధులను మళ్లించి ఆ తర్వాత ఖర్చు చేశారు. దీంతో ఐసెట్ నిర్�
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ లో నిర్వహిస్తున్న 2024-25 విద్యా సంవత్సరం అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. బాల్బ్యాడ్మింటన్లో మొదటి బహుమతి వాగ్దేవి కాలేజీ, రెండవ బహుమతి సీకేఎ�
కాకతీయ యూనివర్సిటీకి ప్రభుత్వం ఎట్టకేలకు వైస్ చాన్స్లర్గా కే ప్రతాప్రెడ్డిని నియమించింది. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మే 21న ఉద్యోగ విర�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చొద్దని సీపీఎం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యు