కాకతీయ విశ్వవిద్యాలయంలో పాలన గాడిలో పడుతుందా? వర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్చార్జిల తీరుతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారింది
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్-2024లో నిధుల దుర్వినియోగం జరగలేదని ఐసెట్ కన్వీనర్, కామర్స్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. ఐసెట్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు �
ఐసెట్ పరీక్షల నిర్వహణ నిధుల్లో గోల్మాల్ జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయి. కన్వీనర్ సొంత అకౌంట్లోకి నిధులను మళ్లించి ఆ తర్వాత ఖర్చు చేశారు. దీంతో ఐసెట్ నిర్�
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ లో నిర్వహిస్తున్న 2024-25 విద్యా సంవత్సరం అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. బాల్బ్యాడ్మింటన్లో మొదటి బహుమతి వాగ్దేవి కాలేజీ, రెండవ బహుమతి సీకేఎ�
కాకతీయ యూనివర్సిటీకి ప్రభుత్వం ఎట్టకేలకు వైస్ చాన్స్లర్గా కే ప్రతాప్రెడ్డిని నియమించింది. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మే 21న ఉద్యోగ విర�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చొద్దని సీపీఎం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యు
వరంగల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా, కాకతీయ విశ్వవిద్యాలయం(వరంగల్), అనంత లా కాలేజీ(కూకట్పల్లి)లో న్యాయశాస్త్ర ప్రవేశాలు ఆపినట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ హైకోర్టుక�
ఇంటర్ దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు అర్జించేలా తర్ఫీదునిచ్చేందుకు, ఇంగ్లిష్పై విద్యార్థుల్లోని భయాన్ని తొ లగించేందుకు ఇంటర్బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెకండియర్ ఇంగ్లిష్�
నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. మూడేండ్లు కష్టపడి చదివి సంతోషంగా సర్టిఫికెట్స్ తీసుకునే సమయంలో చదివింది ఒక్కటైతే సర్టిఫికెట్లో మరొకటి రావడంతో అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్ల విద్యార్
రాష్ట్రంలో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి. ఇక నుంచి కేవలం యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస�
కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ వైస్ చాన్స్లర్ను నియమించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఇన్చార్జి వీసీ సైతం దృష్టి కేంద్రీకరించకపోవడంతో మూడు నెలలుగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. వాటిని ఇన్చ�
కాకతీయ యూనివర్సిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పెత్తనం చెలాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన అనుచరుడికి చెందిన కొత్తగూడెం ఏజెన్సీకి సెక్యూరిటీ సర్వీసెస్ను అప్పనంగా అప్పగించడం, ఉన్న�
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులు భారీగా కుప్పకూలి పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో ఆ గదిలో విద్యార్థినులు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.