కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నియామకం రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు పాలకమండలిలో ప్రాతినిథ్యం కల్పించకపోవడంతో కొత్త చిచ్చు రాజుకుంది.
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ స్లాబ్ పెచ్చులూడి కుప్పకూలింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో గదిలో విద్యార్థినులు లేకపోవడంతో వారి ప్రాణాలకు ముప్పువాటిల్లలేదు.
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ (KU) హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్ కుప్పకూలింది.
చైతన్యవంతమైన జిల్లా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఖమ్మం జిల్లానే. ఎడ్యుకేషన్ హబ్గా కూడా జిల్లా పేరుగాంచింది. జిల్లాలో అనేకమంది మేధావులు, విద్యావేత్తలు పరిపుష్టంగా ఉన్నప్పటికీ జిల్లాను కాంగ్రెస్ ప్రభ�
Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగా�
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల నియామకం వివాదాస్పదమవు తున్నది. కార్యనిర్వాహక మండలిలో అర్హత లేని వారికి చోటు కల్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా తొలగించిన వారిని, �
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని (Kakatiya University) హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్�
కేయూలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పడకేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై సాగదీత కొనసాగుతున్నది. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులైనా రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సీని
కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనర్హులతో ఎగ్జామ్ పేపర్లు వాల్యుయేషన్ చేయించిన విషయం ఇటీవలె వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరిన్ని జరిగినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. �
ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం 71,647 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 33,928 మంది కాగా, అమ్మాయిలు 37,718 మంది ఉన్నారు.
వరంగల్.. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు నిలయంగా మారింది. వరంగల్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ కాజీపేటలో ఉంది.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
కాకతీయ యూనివర్సిటీలో అంతులేని అవినీతి జరుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన పరీక్ష పేపర్ల వాల్యూయేషన్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్, డిస్టెన్స్.. డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎల్ఎల�