కాకతీయ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం-బౌర్న్టెక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ (యూఎస్ఏ బేస్డ్) కంపెనీ మధ్య పరస్పర అవగాహన అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం కేయూ మొదటి గేటు వద్ద కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కాకతీయ యూనివర్సిటీలో పైసలకు అలవాటుపడిన ముగ్గు రు దినసరి వేతన కూలీలు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి జవాబుపత్రాలు బయటకు పంపిన ఘట న కేయూలో దుమారం రేపుతున్నది.
కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారింది. పైరవీకారుల పెత్తనం నడుస్తున్నది. కీలక మైన విభాగాల్లో నిబంధనలు పాటించకపోవడంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారుతున్నది. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాల్యూ�
కేయూ ఒక దేవాలయం.. అందరి సహకారంతో వర్సిటీని అభివృద్ధి చేస్తానని ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ అన్నారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డితో కలిసి సెనేట్హాల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమా�
కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యూలర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంటసామగ్రితో �
Kakatiya University | మెస్లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.
కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ కరుణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జి వీసీలను కేయూ
Kakaitya University | కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైస్ చాన్సలర్గా రమేశ్ తీసుకున్న నిర్ణయాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్
అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వ�
హోలీ పండుగ వేళ ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు, ఒక బాలుడు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద చెట్టుకు ఢీకొని ఇద్దరు, కమలాపూర్ మండలం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సిం గ్) వాయిదా పడే అవకాశం ఉన్నది. మే 9, 10న ఇంజినీరింగ్, 11, 12న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తామని జేఎన్టీయూ అధికారులు గత�
మహిళలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో జనాభా దామాషా ప్రకారం సరైన వాటా దక్కడంలేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్�