కేయూలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పడకేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై సాగదీత కొనసాగుతున్నది. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులైనా రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సీని
కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనర్హులతో ఎగ్జామ్ పేపర్లు వాల్యుయేషన్ చేయించిన విషయం ఇటీవలె వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరిన్ని జరిగినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. �
ఐసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం 71,647 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 33,928 మంది కాగా, అమ్మాయిలు 37,718 మంది ఉన్నారు.
వరంగల్.. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు నిలయంగా మారింది. వరంగల్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ కాజీపేటలో ఉంది.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
కాకతీయ యూనివర్సిటీలో అంతులేని అవినీతి జరుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన పరీక్ష పేపర్ల వాల్యూయేషన్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్, డిస్టెన్స్.. డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎల్ఎల�
కాకతీయ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం-బౌర్న్టెక్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ (యూఎస్ఏ బేస్డ్) కంపెనీ మధ్య పరస్పర అవగాహన అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం కేయూ మొదటి గేటు వద్ద కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కాకతీయ యూనివర్సిటీలో పైసలకు అలవాటుపడిన ముగ్గు రు దినసరి వేతన కూలీలు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి జవాబుపత్రాలు బయటకు పంపిన ఘట న కేయూలో దుమారం రేపుతున్నది.
కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారింది. పైరవీకారుల పెత్తనం నడుస్తున్నది. కీలక మైన విభాగాల్లో నిబంధనలు పాటించకపోవడంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారుతున్నది. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాల్యూ�
కేయూ ఒక దేవాలయం.. అందరి సహకారంతో వర్సిటీని అభివృద్ధి చేస్తానని ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ అన్నారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డితో కలిసి సెనేట్హాల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమా�
కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యూలర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంటసామగ్రితో �