హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్ మెంటల్ టెస్ట్లను ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహి స్తామని టీఎస్పీఎస్సీ కార్య దర్శి అనితారా మచంద్రన్ తెలిపారు. సర్వే అండ్ లాంగ్వే జ్ టెస్ట్ మినహా మిగతా ఆబ్జెక్టి వ్ టైపు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తామని వెల్లడిం చారు. ఈ నెల 9 సాయం త్రం 5 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూ చించారు. వివరాలకు 040 -22445566ను సంప్రదించాలని కోరారు.