TGPSC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈనెల 13నుంచి జరగాల్సిన డిపార్టుమెంటల్ పరీక్షలను వాయిదా వేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. శనివారం అధికారికంగా ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్ మెంటల్ టెస్ట్లను ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహి స్తామని టీఎస్పీఎస్సీ కార్య దర్శి అనితారా మచంద్రన్ తెలిపారు. సర్వే అండ్ లాంగ్వే జ్ టెస్ట్ మినహా మిగతా ఆబ్జెక్టి వ్ టైపు పరీ
హైదరాబాద్ : డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువరించింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస�