పరీక్షల జనవరి చివరికి వచ్చిందంటే విద్యార్థి లోకం బెంబేలెత్తిపోతుంది. ఏడాదంతా పడిన కష్టానికి ఫలితం పొందడానికి నెలన్నర రోజుల గడువు మిగిలి ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు పిల్లలు.
మరో 64 రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షల్లో మార్క్ చూపాలంటే ‘పది’ంతల ప్రణాళిక అవసరం. ఇందుకోసం నిత్యం ప్రిపరేషన్ అవసరమని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మెళకువలు, రివిజన్ ప్రధానమని.. ఫాలో అవుతే�
నగరంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హద్దు దాటుతున్నాయి. విద్యా శాఖ నిబంధనలు తమకేమీ వర్తించవంటూ చెలరేగిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల ప్రణాళికలను పాటించకుండా పెడ చెవిన పెడుతున్నాయి. కనుమ పండగ రో
పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఆవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆది, సోమవారం నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగాయి. నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు మిర్యాలగూడలో 87 పరీక్షా కేం�
గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో కొనసాగాయి. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వర�
సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆది,సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక�
రాష్ట్రంలో 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) పరీక్షలు ని ర్వహించేందుకు జిల్లా యం త్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు మహబూబ్నగర్ జ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మొదటి రోజు నిర్వహించిన పరీక్షలకు 60 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన �
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.
శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు పుకార్లు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ను బంద్ చేయడం గురించి చాలాసార్లు విన్నాం. కానీ, జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం పరీక్షల్లో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ను �