ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు.
విద్యాశాఖ అధికారులు ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమనంలో ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాల శాతం మెరుగ్గా ఉంది. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితా
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మా దిరిగానే ఈ సారి కూడా అధికంగా బాలికలే ఉత్తీర్ణులయ్యారు. 69.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయి లో జిల్లా 25వ స్థా�
ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి �
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అట్టడుగు స్థాయికి దిగజారింది. గతం మాదిరిగానే ఈసారి కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల నైపుణ్యత తేలి పోయింద
Inter Colleges | వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది.
అదో మారుమూల గిరిజన గ్రామం. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండడంతో బోధన ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో పెందూర్ సరస్వతి పాఠాలు చెప్పడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిం�
ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 4852 మంది హాజరు కావాల్సి ఉండగా, అందులో 4758 మంది హాజరయ్యారు. 94 మంది గైర
వార్షిక పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. దీనికితోడు పరీక్షా కేంద్రాలు సైతం దూరంగా ఉంటే ఇక ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలంటే నానా తం�
Suicide | రితిక అనే యువతి కాలేజీ భవనం మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. విద్యార్థిని రితిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని డీఐఈవో కార్యాలయంలో డెక్ (డిస�
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�