ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని 23 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులు 4852 మంది హాజరు కావాల్సి ఉండగా, అందులో 4758 మంది హాజరయ్యారు. 94 మంది గైర
వార్షిక పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. దీనికితోడు పరీక్షా కేంద్రాలు సైతం దూరంగా ఉంటే ఇక ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలంటే నానా తం�
Suicide | రితిక అనే యువతి కాలేజీ భవనం మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. విద్యార్థిని రితిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
Intermediate | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవ
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని డీఐఈవో కార్యాలయంలో డెక్ (డిస�
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్ను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్ రమణారావు, జి�
మంచి ఉద్యోగం సాధించాలనుకునే యువతలో చాలామంది సాఫ్ట్వేర్ రంగంవైపు మొగ్గు చూపుతున్నారు. పేరెన్నికగన్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయగలిగే వెసులుబాటు, ఆకర్షించే ప్యాకేజీలు, వివిధ సౌకర్యాల�
నాకు హైదరాబాదులో ఇంటర్మీడియెట్ సీటు వచ్చిందన్నప్పటి నుండీ.. ఇంట్లో సందడి మొదలైంది. సందడి కన్నా.. దిగులు ఎక్కువ. ఓ రెండ్రోజులు సంతోషంగా ఉన్నా.. అమ్మా నాన్నల్ని, నానమ్మని, ఇల్లునూ, పరిసరాలనూ వదిలి వెళ్లాలనేట
చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఒక వరంగా మారిం
నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్భా బాలికల విద్యాల యం (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. ఇంటర్కు విద్య అందిస్తున్న కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటు�
TGTWREIS | రంగారెడ్డి - హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.