మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకా
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 21 వరకు జరుగనున్నాయి. ఉ దయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.
Inter Board | ఇంటర్మీడియట్.. విద్యార్థి జీవితానికి గేట్వే. ఉన్నత విద్యకు మలుపు లాంటిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటర్ విద్యతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. అస్తవ్యస్త నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నది.
ఇంటర్ ఫలితాలు విడుదలైనా మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు మాత్రం రెమ్యూనరేషన్ ఇంకా అందలేదు. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నా స్పాట్ నిర్వహించిన అధ్యాపకులకు నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈ ఏడా�
ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ల క్ష్యంతో అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్, సబ్జెక్టులతో కలిపి ‘ఏసీఈ’ కొత్త కోర్సును ఇంటర్మీడియ ట్ బోర్డు ప్రవేశ పెట్టనుంది. జూన్లో ప్రారంభమయ్యే వి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు.
విద్యాశాఖ అధికారులు ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమనంలో ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాల శాతం మెరుగ్గా ఉంది. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితా
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మా దిరిగానే ఈ సారి కూడా అధికంగా బాలికలే ఉత్తీర్ణులయ్యారు. 69.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయి లో జిల్లా 25వ స్థా�
ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తానికి గురైన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మంగళపర్తికి �
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అట్టడుగు స్థాయికి దిగజారింది. గతం మాదిరిగానే ఈసారి కూడా ఊహించని స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. రాష్ట్ర స్థాయిలో ఉభయ జిల్లాల నైపుణ్యత తేలి పోయింద
Inter Colleges | వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది.