నిరుపేద కుటుంబాలలో పుట్టి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మేం బాలురకు ఏ మాత్రం తక్కువ కాదు అంటూ కష్టించి చదివే సంధ్య, ఇఫ్ఫాతున్నిసా లాంటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులు, సామాజిక క�
Sanskrit | జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ సారస్వత పరిషత్తు ఇంటర్మీడియట్ విద్యా శాఖను డిమాండ్ చేసింది.
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�
JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 02 : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో చరిత్ర, కామర్స్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం అనే సబ్జెక్టులను కలిపి హెచ్ సిఈసి అనే నూతన కోర్సును ప్రవేశపెట్టా�
CA Final Exams | సీఏ ఫైనల్ పరీక్షలు ఇక ఏడాదిలో మూడుసార్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు జరుగుతున్న సీఏ ఫైనల్ పరీక్షలు ఈ సంవత్సరం నుంచి మూడుసార్లు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట
జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది.
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోగల ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మా
పరీక్షలు అంటేనే ఓ తెలియని భయం విద్యార్థుల్లో నెలకొంటుంది. రెండు ఏండ్లుగా కష్టపడి చదివి పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అందరిలో ఫస్ట్క్లాస్ రావాలన్న తపన ఉంటుంది.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరగనుండడంతో ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 కేంద్రాల్లో అధికారులు ఈ పరీక్�
Sandeep Kumar Jha | ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha )సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో..’ అన్నట్టున్నది రాష్ట్ర ఇంటర్బోర్డు తీరు! ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నింటినీ ఒకేలా చూడాల్సిన బోర్డు, కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు ఓ రూల్.. సర్�
ఇదివరకటి తరాలతో పోలిస్తే ఈ తరంలో సాహిత్యం పట్ల ఆసక్తి కాస్త తక్కువే. కాలంతో పాటు మార్పు వస్తుంది, అంగీకరించక తప్పదు. ఈ మార్పులకు అనుగుణంగా సాహిత్యాన్ని తర్వాతి తరాలకు అందించడంలో మన కర్తవ్యం ఏమిటనేదే పున�