ఇంటర్మీడియెట్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సంబంధిత అధికారులు పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ అధికారి మాధవి ఆధ్వర్యంలో ఇంటర్మీడియె
రాష్ట్రంలో పదో తరగతి పాసైనోళ్లలో కొందరు అంతటితోనే చదువులకు గుడ్బై చెప్పేస్తున్నారు. ఇంటర్లోపే 25శాతం మంది విద్యార్థులు చదువులకు స్వస్తి పలుకుతున్నట్టు విద్యాశాఖ తేల్చింది.
వ్యాపార రంగానికి ఆయనొక మార్గదర్శి. ఏ పనైనా దూరదృష్టితో ప్రణాళికవేస్తే విజయం సాధిస్తామన్న ధీమా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు పుట్టుకతోనే వచ్చింది. తాను మొదలు పెట్టే ఏ కార్యక్రమమైనా తాత్కాలికంగా కా
తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పేరును.. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్గా మార్పు చేయాలని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్ ఇంటర్ విద్యాశాఖను కోరారు.
గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన దివ్యాంగులకు, ఇంటర్మీడియట్లో ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నట్టు కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. 2024 -25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆయా కాలేజీల్లో ఈ నెల 31వరకు విద్యార్థులు దరఖాస్తులను అందజేయవచ్చు. జూన్ 1 న
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే, జూన్లో నిర్వహిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. నేరుగా పరీక్షలకు హాజరయ్యే వారు మే 1లోపు రూ.500 ఫీజు చెల్లించి హాజరు మినహాయింపు పొందాలని సూచ
బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 67 శాతం మంది ఉత్తీర్ణులవగా, రెండో స�
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల (Inter Results) కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను అధికారులు ఒకేసారి విడుదల చేయనున్నారు.
కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం.
నల్లగొండలోని ఇంటర్మీడియట్ మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సందర్శించారు. ప్రాధాన్యత ప్రకారం మూల్యాంకనం విధులను కేటాంపులు చేయలేదని, డీఐఈఓ దస్రూనాయక్ వ్యవహర శ�