ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో బుధవారం పరీక్షల ప్రారంభం రోజే కొందరు విద్యార్థులను అ
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది ప�
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాజరుకు సంబంధించి అధికారులు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఇద్దరు విద్యార్థులు రాయలేకపోయారు.
Board Exams | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు �
ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చదవాలి..? ఎటు వైపు వెళ్లి జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘లక్ష్యం’-2024 పేరుతో విద్యార్థ�
ఇంటర్ ప్రాక్టికల్స్ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు గురువారం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ రమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఒక ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆ దిశగా ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.’ అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిప