నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,912 మంది విద్యార్థులకు 28,390 మంది హాజరుకాగా..
జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 84,253 మందికి గాను 81,162 మంది విద్యార్థులు పరీక్షలకు హ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో 31,157 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయగా, 28,170 మంది హాజరయ్యారు.
TS Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని పేర్కొన్నా రు. విద్యార్థులంతా స
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.