తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీవోఈసెట్-23), తెలంగాణ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీ సెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ఉ�
తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
Intermediate | ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం సుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించ�
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్ల�
TS EAMCET | ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్లో సిలబస్ను తగ్గించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్లో ఫస్టియర్ నుంచి 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలొస్త�
TS EAMCET | ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్�
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కాక మాధవరావు తెలిపారు. ఈనెల 15వ తేదీన (బుధవారం) ప్రారంభమై మార్చి 2తో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల సమాధాన పత్రాల ఆన్స్క్రీన్ మూల్యాంకనం వచ్చే మార్చి నుంచే చేపట్టనున్నట్టు రాష్ట్ర ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు.
జిల్లాలో మొత్తం ఆరు మోడల్ స్కూళ్లలో 2119 మంది బాలురు, 1894మంది బాలికలు.. మొత్తంగా 4013 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్లు భర్తీ చేస్తున్నారు.ఇందు కోసం ప్రవేశ పరీక్ష నిర్వ�
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు
ఇంటర్మీడియట్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం కల్లా కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు
15 రోజులపాటు వజ్రోత్సవ ద్విసప్తాహం యోధుల త్యాగాలు స్మరిస్తూ కార్యక్రమాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాలయాల్లో 15 రోజులపాటు స్వతం త్�
పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్షా కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇందులో 13,306 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్�