ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది.
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీవోఈసెట్-23), తెలంగాణ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీ సెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ఉ�
తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
Intermediate | ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం, ఆందోళన నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం సుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించ�
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్ల�
TS EAMCET | ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్లో సిలబస్ను తగ్గించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్లో ఫస్టియర్ నుంచి 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలొస్త�
TS EAMCET | ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్�