జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి బైరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించ�
మనం చదువుకునే సమయంలో చాలా రకాల టీచర్లు కనిపిస్తారు. కొందరు మంచితనంతో మనల్ని గెలుస్తారు. కొందరు కోపంగా చదివిస్తారు. అయితే కొందరు మాత్రం ‘‘నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు. నువ్వు చచ్చినా పాస్ అవ్వవు’’ అంటూ న
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
ఇంటర్ ఫలితాల్లో ఏజెన్సీ జిల్లా ములుగు మెరిసింది. 71శాతంతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించి సత్తాచాటింది. జిల్లాలోని 32 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయభేరి మోగ�
తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభ
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శా
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �
డిగ్రీ తరహాలో ఇంటర్ విద్యలోనూ బకెట్ సిస్టంను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకుగాను ఇంటర్ విద్య అధిక�
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు
రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ (ఇంటర్మీడియట్) కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. �
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించ�
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7722 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో జనరల్ విద్యార్థులు 6551 , వొకేషనల్లో 1171 మంది ఉన్నారు. తెలుగ
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�