రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ (ఇంటర్మీడియట్) కాలేజీల అనుబంధ గుర్తింపును ఏడాది నుంచి మూడేండ్లు లేదంటే ఐదేండ్లకు పొడిగించే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. �
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించ�
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7722 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో జనరల్ విద్యార్థులు 6551 , వొకేషనల్లో 1171 మంది ఉన్నారు. తెలుగ
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్�
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్�
రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్లో
ఇంటర్లో స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు ఇప్పటికే 43 కోర్సులు నిర్వహిస్తున్న బోర్డు కొత్తగా మరో 15 ప్రారంభిస్తున్న అధికారులు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగానికి నైపుణ్యాలే గీటురాయిగా మారట�
హైదరాబాద్ : మే నెలలో ప్రారంభం కాబోయే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్, పది పరీక్షలపై
ఇంటర్ పరీక్షలు సమీపించాయి. మార్కులు స్కోర్ చేసేందుకు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపయుక్తమయ్యే విధంగా ఇంటర్ మ్యాథ్స్ మోడల్ పేపర్ను ‘నిపుణ’...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా వారికి ఉపయుక్తమయ్యే మోడల్ పేపర్లను ‘నిపుణ’ అందిస్తున్నది.
త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొన్నటి వరకు కొవిడ్ కారణంగా తరగతులకు దూరమైన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు ‘నిపుణ’ పలు సబ్జెక్టుల మోడల్ పేపర్లను అందిస్తున్నది. దీనిని..
ఇంటర్ పరీక్షలు దగ్గరపడ్డాయి. మంచి మార్కులు స్కోర్ చేయాలని విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంటర్ సైన్స్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ కెమిస్ట్రీలో ముఖ్యమైన ప్రశ్నలను...
ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ
A light ray passes through a prism of angle A in a position of minimum deviation. Obtain an expression for (a) the angle of incidence in terms of the angle of the prism and the angle...