ఖమ్మం : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన�
కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
150 సర్కారు బడుల్లోనూ పరీక్ష కేంద్రాలు నేటినుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు హైదరాబాద్,అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు.. సర్కారు బడుల టీచర్ల సేవలను వినియో
TS Intermediate Exams | ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకే.. షెడ్యూల్ విడుదలచేసిన ఇంటర్బోర్డు హాజరుకానున్న 4.35 లక్షల మంది హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ ఫస్ట
అప్గ్రేడ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా 208 కస్తూర్బాల్లో ఇంటర్ వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): బాలికల చదువుకు సర్కారు మరింత భరోసా కల్పించింది. రాష్�
వికారాబాద్ : జిల్లాలోని ఇంటర్మీడియట్లో విద్యార్థులు చేరేందుకు గడువు పొడగించినట్లు జిల్లా ఇంటర్బోర్డు అధికారి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 9, రెసిడెన్సియ �
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి త్వరలో నిర్ణయం అధిక అడ్మిషన్లు ఉన్న కాలేజీల్లో వసతుల కల్పన హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు గెస్ట్ లెక్చర
220 రోజులు పనిదినాలు.. 173 రోజులు ప్రత్యక్ష తరగతులు వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు డిసెంబర్లో అర్ధవార్షిక పరీక్షలు అకడమిక్ క్యాలెండర్ విడుదల ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల కోసం ప�
ఈ ఏడాది నుంచే కొత్త కోర్సు 4 కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభం కోర్సు రూపకల్పనలో రెడ్డీస్ ల్యాబ్స్ సహకారం హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సు ఫార్మస�
BIE | ప్రభుత్వ బడుల తరహాలో ఇంటర్ విద్యలోను రేషనలైజేషన్ను చేపట్టేందుకు అధికారు లు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, అధ్యాపకుల సంఖ్య అధికంగా ఉంటే వారిని బదిలీచేసి, విద్యార్థుల సంఖ్య అ�
ఇంటర్లో ప్రతిభ చూపిన షకీనాహైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లలకు ఇచ్చే డీజీ ట్రోఫీ వరంగల్కు చెందిన సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్ అసిస్టెంట్ సబ�
అమరావతి,జులై:టెన్త్,ఇంటర్ గ్రేడ్ల కేటాయింపువిషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వ్యాప్తి కారణంగా ఏపీ సర్కారు పదో తరగతి,ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన�