ఇంటర్లో ప్రతిభ చూపిన షకీనాహైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లలకు ఇచ్చే డీజీ ట్రోఫీ వరంగల్కు చెందిన సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్ అసిస్టెంట్ సబ�
అమరావతి,జులై:టెన్త్,ఇంటర్ గ్రేడ్ల కేటాయింపువిషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వ్యాప్తి కారణంగా ఏపీ సర్కారు పదో తరగతి,ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే టెన�
పరీక్షలు రద్దు | ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
1,76,726 మంది విద్యార్థులకు ఏ గ్రేడ్ మొత్తంగా 4,73,850 మంది ఉత్తీర్ణత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి
బీఈడీ అడ్మిషన్ల విధానంలో మార్పులుహైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు చదువకపోయినా ఆయా మెథడ్స్లో బీఈడీ పూర్తిచేయవచ్చు. అయితే సంబంధిత సబ్జెక్టును ఇంటర్లో మాత్రం కచ్చితంగా చ�
పరీక్ష సమయం 90 నిమిషాలే 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు జూలైలో పరీక్షలు, ఆగస్టులో ఫలితాలు కేంద్రానికి విద్యాశాఖ ప్రతిపాదనలు హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షలను ఈ ఏడాది రెండు షి�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ఐపీఈ) 2021 ను జులై రెండో వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే ప్రింట్ అయి ఉండటంతో పరీక్షా విధాన�
మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం జూలై 5 వరకు తొలిదశ ఇంటర్ ప్రవేశాలు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు సెకండియర్ అడ్మిషన్లపై త్వరలోనే నిర్ణయం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇటీవలే ఉత్తీర్ణులైన పద�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట�
దూర విద్య| రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
హైదరాబాద్ : వేసవి సెలవుల్లో కాలేజీలు పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు ఏప్రిల్ 27 నుండి మే 31వ తేదీ వరకు ప్�