ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో ప్రవేశాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపా�
ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపుచేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్ష�
ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నలు, సమాధానాలు, ప్రాక్టికల్ తరగతులు వచ్చేవారం నుంచి టీశాట్, దూరదర్శన్లో ప్రసారం కానున్నాయి. ఇందుకు ఇంటర్బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార
గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటర్మిడియట్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్కు గురైన కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రెజిమెంటల్బజార్కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ మీడియట్ చదువుతు�
మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ విడుదల చేసిన ఇంటర్బోర్డు హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక�
పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న చందంగా.. హైదరాబాద్కు చెందిన ఓ పిల్లగాడు అతి చిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇంటర్నెట్ ఓ సమాచార భాండాగారం అన్న సంగతి తెలిసిందే. కొందరు దానిని దుర్వినియోగం చేస్తుం
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్లో నివాసముంటున్న రాధిక(19)
ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులు 2,25,230 మంది ఫెయిల్ విద్యార్థులు పాస్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారికే ఈ నిర్ణయం తీసుకున్నాం ఇదే మొదలు, చివరిసారని విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి మార్కు�
బోనకల్లు : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ గ్రూప్లో యశ్వంత్ఆదిత్య 426/470, మరీదు శైలజ 419/470, బోయినపల్లి సతీష�
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్య
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిప�
TSBIE | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు నవంబర్ 12వ త�
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజం భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమై
సెకండియర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే ఇవే ప్రామాణికం రేపట్నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా పరీక్ష ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడి హైదరాబాద్, �