హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కాగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొ�
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
హైదరాబాద్ : టీటీడబ్ల్యూఆర్జేసీ సెట్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్-19 కేసుల పెరుగదల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ �
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ను వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం వెలువరించింది. వాయిదా పడిన ప్రాక్టికల్స్ను మే 29 నుంచి జూన్ 7�
అసైన్మెంట్ల రూపంలో రాసివ్వాలి ఇంటర్ విద్యార్థులకు బోర్డు సూచన 1 నుంచి వెబ్సైట్లో ఫస్టియర్ హాల్టికెట్లు హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ): కరోనా కారణంగా కాలేజీలు మూతపడటంతో ఇంటర్మీడియట్ విద్యా�
హైదరాబాద్ : మొదటి సంవత్సరం పర్యావరణ, నైతిక విలువల పరీక్షలపై తెలంగాణ ఇంటర్బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ఆ రెండు పరీక్షలు అసైన్మెంట్ల రూపంలో ఇంట్లోనే రాసి పంపాలని ఇప్పటికే బోర్డు ప్రకట
హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను అసైన్మెంట్ రూపంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షను ఏ�