2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఇప్పటివరకు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్�
ఉత్తరప్రదేశ్ తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అంకుర్ గుప్తా 28 ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను వొకేషనల్ స్ట్రీమ్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర�
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గి మంచి కొలువు సాధించాలన్నా, కొలువు సాధించాక కెరీర్లో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం.. అందుకు ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులకు 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహి�
చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం... సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్�
Intermediate | రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) తరహా సిలబస్, యాక�
Inter Board | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడి�
ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రాక్టికల్స్ సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టారు. ఇందుకు 11 మంది అధికారులతో నిపుణుల కమిటీని నియమించారు.
TS EAMCET | ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలో 1000/ 986 మార్కులు సాధించి ర�
రెగ్యులర్గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీ
ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశార
TS EAMCET | రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయ�
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది.