ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు గురువారం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ రమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఒక ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆ దిశగా ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.’ అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిప
2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఇప్పటివరకు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్�
ఉత్తరప్రదేశ్ తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అంకుర్ గుప్తా 28 ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను వొకేషనల్ స్ట్రీమ్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర�
ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు మిగతా సబ్జెక్టుల మాదిరిగానే ఇంగ్లిష్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ, ఇంగ్లిష్లో రాయడం, ఆ భాషలో సరై�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గి మంచి కొలువు సాధించాలన్నా, కొలువు సాధించాక కెరీర్లో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం.. అందుకు ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులకు 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహి�
చదువుతోనే గౌరవం.. చదువుకుంటే భవిత బంగారం.. చదువుని మళ్లీ కొనసాగిద్దాం... సమాజంలో మనమూ గుర్తింపు పొందుదాం.. అనే నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో దూరవిద్యా విధానాన్ని ప్�
Intermediate | రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) తరహా సిలబస్, యాక�
Inter Board | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడి�
ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రాక్టికల్స్ సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టారు. ఇందుకు 11 మంది అధికారులతో నిపుణుల కమిటీని నియమించారు.
TS EAMCET | ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు.