ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే, జూన్లో నిర్వహిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. నేరుగా పరీక్షలకు హాజరయ్యే వారు మే 1లోపు రూ.500 ఫీజు చెల్లించి హాజరు మినహాయింపు పొందాలని సూచించారు.
ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు.