ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్బోర్డు తెలిపింది.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటగా.. హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పర్చారు. రంగారెడ్డి జిల్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ 71.7 శాతంతో ప్రథమ స్థానంలో, సె�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే, జూన్లో నిర్వహిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. నేరుగా పరీక్షలకు హాజరయ్యే వారు మే 1లోపు రూ.500 ఫీజు చెల్లించి హాజరు మినహాయింపు పొందాలని సూచ