రైల్వే అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని న్యూమోతీనగర్, సద్దులగుండు ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇదే వ�
నిరంతరం మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎ�
అధికార పార్టీలో చ క్రం తిప్పుతున్న ఓ నేత ఏకంగా డిప్యూటీ మేయర్ కావడంతో ఆగమేఘాల మీద ఆయన కోసం ఓ చాంబర్ను రెడీ చేస్తున్నారు. ఖరీదైన కుర్చీలు.. సీఎం చాంబర్ను తలదన్నే కార్పెట్లు, సోఫాలు, కిటికీలకు కర్టెన్లు.. �
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులు మిత్రులయ్యారు. జాతీయస్థాయిలో ఒకరికి ఒకరు విమర్శించుకునే కాంగ్రెస్, బీజేపీలు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం స్నేహ హస్తం అందిపుచ్చుకుం
మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా �
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ న�
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఓ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మా�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చే�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన�