కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులు మిత్రులయ్యారు. జాతీయస్థాయిలో ఒకరికి ఒకరు విమర్శించుకునే కాంగ్రెస్, బీజేపీలు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం స్నేహ హస్తం అందిపుచ్చుకుం
మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా �
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ న�
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఓ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మా�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చే�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన�
పాలమూరు గులాబీయమంగా మారింది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జననీరాజనం లభించింది. సర్పంచుల సన్మాన సభ.. మున్సిపల్ ఎన్నికల శంఖారావానికి ఊహించని రీతిలో భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం పాలమూరు ముస్తాబవుతున్నది. జిల్లాకేంద్రంలో ఎంబీ సీ మైదానంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నేతలతో కలిసి శ�
మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానదిలో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు ఏ మాత్ర�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నవాబ్పేట మండలం కాకర్లపహాడ్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్