మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన�
పాలమూరు గులాబీయమంగా మారింది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జననీరాజనం లభించింది. సర్పంచుల సన్మాన సభ.. మున్సిపల్ ఎన్నికల శంఖారావానికి ఊహించని రీతిలో భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం పాలమూరు ముస్తాబవుతున్నది. జిల్లాకేంద్రంలో ఎంబీ సీ మైదానంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ నేతలతో కలిసి శ�
మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానదిలో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు ఏ మాత్ర�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నవాబ్పేట మండలం కాకర్లపహాడ్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్
మానసిక దివ్యాంగురాలైన 35 ఏండ్ల యువతిపై ఆమె సమీప బంధువు లైంగికదాడికి ఒడిగట్టాడు. దీనిని గమనించిన అతని స్నేహితుడు కూడా ఆ యువతిని లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడటంతో బాధిత యువతి గర్భందాల్చింది.
నడిగడ్డ పోలీసులకు అవినీతి మరక అంటుకున్నది. కొందరు విమర్శల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఖాకీ వ్యవస్థకు మచ్చ తెస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులకు ఖద్దరు నేతలు అండగా
జాతీయ స్థాయి ప్రతిభ పురస్కారం, ఉపకార వేతనాలకు మహబూబ్నగర్ గ్రామీ ణ మండలం ధర్మాపూర్ సమీపంలోని జయప్రకాశ్ నారాయణ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ శుక్రవారం విద్
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో �
జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు.
సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. రోజుకు రూ.4లక్షలు మామూళ్లు ఇస్తున్నామని.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఇసుక మాఫియా బహిరంగంగా చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.