జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూ
తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రా
జడ్చర్ల మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో ఎండల వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినైట్లెంది. అదేవిధంగా ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత మేలుచేసింది.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజు వేడుకలను మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యా ప్తంగా అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకొన్నారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, క�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించార�
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చే�