జాతీయ స్థాయి ప్రతిభ పురస్కారం, ఉపకార వేతనాలకు మహబూబ్నగర్ గ్రామీ ణ మండలం ధర్మాపూర్ సమీపంలోని జయప్రకాశ్ నారాయణ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ శుక్రవారం విద్
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో �
జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు.
సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. రోజుకు రూ.4లక్షలు మామూళ్లు ఇస్తున్నామని.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఇసుక మాఫియా బహిరంగంగా చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సీఎం రేవంత్రెడ్డికి జన్మనిచ్చిన కొండారెడ్డిపల్లి కన్నీరు పెడుతున్నది. ఉపాయం లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామస్తులకు అపాయాన్ని తెచ్చిపెడుతున్నా యి.
పర్యాటక జిల్లా పాల మూ రులో వివిధ దేశాల సుందరీ మణులు సందడి చేయ నున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తుండ డంతో పాలమూరుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కోయిలకొండలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి రోజు విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆ లస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కేజీబీవ�
వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని పల్లీ రైతులతో �
అనుమతులు ఉన్నాయనే ముసుగులో గుట్టను కరిగించేశారు.ఈ గుట్ట ఎక్కడో అడవిలో ఉండి ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటే పొరపాటు. ఈ గుట్ట కల్వకుర్తి- నాగర్కర్నూల్ ఆర్అండ్బీ రహదారి పక్కన (ఇప్పుడు 167కే జాతీయ రహదారి) �
మంచుతెరల నడుమ నులివెచ్చని రవికిరణాలు వెదజల్లగా.. పుడమి తల్లి పసిడి పంటలు అందివ్వగా.. ప్రకృతి సింగారించుకొని సంక్రాంతికి స్వాగతం పలుకగా.. పట్టు పరికిణిలతో ఆడపడుచుల సందడి.. గాలి పటాలతో చిన్నారుల కేరింతలు ఇల
రైతు భరోసా సాయంపై మాట మార్చిన ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు చోట్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి చేరుకొని బైఠాయించారు.
వీరికి �
కొత్త కొత్త ఆలోచనలతోనే వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతోపాటు గురువులేనన్నారు. పిల్లల్లో టాలెంట్ను