‘సన్న వడ్లకు వెంటనే బోనస్ రూ.500 చెల్లిస్తే మా ప్రభుత్వం విలువ మీకెట్ల తెలుస్తుంది, సన్నవడ్లు కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన తర్వాత నెలరోజులకు బోనస్ చెల్లిస్తాం’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు కల్వకుర్త�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల బాస్కెట్బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బాలికల విభాగం సెమీస్లో మహబూబ్నగర్ 28-26తో ఖమ్మంపై గెలువగా, మరో సెమీస్లో హైదరాబాద
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నుంచి చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజ ల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. కులం, ఆస్తులు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలతోపాటు వ్యక్తిగత ఆదాయ వివరాలు అన్నింటిన�
Mahbubnagar | మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితో(Attacked aunt )విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
మహబూబ్నగర్ పట్టణ మహిళా సమాఖ్య కోయనగర్ ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 33 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో కొన్ని సంఘాల బ్యాంక్ లింకేజీ రుణాలు పక్కదారి పట్టాయంటూ ‘మెప్మాలో గోల్మాల్' అనే శీర్షికన ఈ నెల 9వ తేదీన ‘న�
మహబూబ్నగర్ పట్టణంలోని కోయనగర్ పరిధిలో ఉన్న కృషి మహిళా సంఘానికి ఈ నెల 4వ తేదీన రూ.20 లక్షల రుణాన్ని రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఇప్పించారు. ఆ తర్వాత కృషి మహిళా సంఘంలోని రూ.10 లక్షలను శ్రీ మంజునాథ సంఘానికి రూ.6 ల�
Mahbubnagar | దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి(Electric shock) ఇద్దరు దొంగలు మృతి(Thieves died) చెందారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా(Mahbubnagar) మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న
ఆదివారం విడుదలైన జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ప్రతిభ కళాశాల విద్యార్థి ఎల్.ప్రవీణ్కు ఆలిండియా 6వ ర్య�
Fire accident | మహబూబ్నగర్ జిల్లా(Mahbubnagar) కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద భారీ అగ్నిప్రమాదం (Fireaccident) చోటుచేసుకుంది. చౌరస్తా సమీపంలోని అమ్మవారి దేవాలయం పక్కన ఉన్నటువంటి సాయిరెగ్జిన్ షాపులో(Reggin shop) ఒక్కసారిగా పెద�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది.
DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్నగర్(Mahbubnagar) లోక్సభ స్థానంలో(Parliament elections) బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) సంచలన విజయం కైవసం చేసుకొన్నారు.