మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా మూడు నెలలపాటు ఎ లక్ట్రికల్ హౌస్వైరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు టీఆర్జీ అసిస్టెంట్ డైరెక్టర్ నిజలింగప్ప గుర�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశ�
స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలో నిర్వహించిన అండర్-14 బా లుర విభాగం 67వ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నర్గా రంగారెడ్డి, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జట�
ఇంటింటా భజన కార్యక్రమాన్ని అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచారసమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమానికి శ్రీనివాస�
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేం�
పిల్లల మర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని మనందరికీ తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలో కూడా అలాంటి పిల్లల మర్రే ఒకటి ఉన్నది. మండలంలోని మదన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న భారీ మర్రి చెట్ట�
మరికల్లో సోమవారం బీరప్ప బండారు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా కురుమ యాదవులు ఉదయం నుంచే బీరప్ప ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఒకరిపై ఒకరు బండారు చల్లుక�
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నె గ్గడంతో కొత్త వారిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన పురపాలక సమావేశం ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ స మస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అని పాలమూరువాసులు చె బుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిలకొండ ఎక్స్రో