క్రీడాకారులందరూ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని మహబూబ్నగర్ డీఈవో ఏ రవీందర్ పిలుపునిచ్చారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 వ�
మిగ్జాం.. ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపిస్తోంది. ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్ ప్రభావంతో ఐదు జిల్లాల్లోనూ అక్కడక్కడా ముసురు పడుతున్నది. మరో 24 గంటల పాటు ఉండనుండడంతో ప్రజలతోపాటు రైతులూ అప్రమ
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21,27,056 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. గద్వాలలో అత్యధికంగా 82.42 శాతం, మహబూబ్నగర్
అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది అందులో భాగంగానే ఖిల్లాఘణపురం మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్ల
మీరు ఏ న మ్మకం పెట్టుకొని బీఆర్ఎస్లోకి వస్తున్నారో వంద కు వంద శాంతం మీ నమ్మకం రెట్టింపు అయ్యేలా శాయశక్తులుగా కృషి చేస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీ�
గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా పెద్దఎత్తున ఊరువాడ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిం ది. మ�
ఉమ్మడి పాలనలో ఎంతో గోసపడ్డామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, రూరల్ మండలంలో మంత్రి శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన
Minister Srinivas Goud | హబూబ్నగర్ నియోజకవర్గంలో నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో లక్ష ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. బుధవారంసర్వమత ప్రార
బీజేపీ మరోసారి ఎన్నికల స్టంట్కు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు అనవసర హంగామాతో హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో జనాదరణ పొందాలని ఎత్తులేశారు. ఈ క్రమంలో ఆదివ
She Team | విద్యార్థినులు, మహిళల వెంట పడుతున్న ఆకతాయిల్లో మైనర్లు, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇటీవల షీ టీంలు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో మినీ ట్యాంక్బండ్పై ఆదివారం ని ర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకున్నది. విలువైన 450 డ్రో న్లతో ప్రదర్శన ప్రారంభమవుతున్న సమయంలో ట్యాంక్బండ్ ప్రాంగణమంతా జై తెలంగాణ.. జై కేసీఆర్�
తెలంగాణ రాష్ట్ర పో లీసు నియామక బోర్డు ఎస్సై తుది ఫలితాల్లో ఉమ్మడి జి ల్లా విద్యార్థులు సత్తాచాటారు. జోగుళాంబ జోన్లో 26 మంది ఎస్సైలుగా ఎంపికైనట్లు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు.
షాద్నగర్ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు సేవలను భవిష్యత్తులో మహబూబ్నగర్ ఐటీ పార్కు వరకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక�