కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికలకు ముందే నీళ్లు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ హ యాంలోనే ఆలోచించామని, దురదృష్టవశాత్
మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం ఎదురుగా ఉ న్న హరహర ఫంక్షన్హాల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషన ల్
ఖమ్మంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అథ్లెట్లు 8 బంగారు, 8 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు.
క్రీడల్లో ప్రతిభ చాటి క్రీడాకారులు రాణించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సెక్రటరీ రమేశ్బాబు అన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల,�
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం నుంచి ఈనెల 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్బాల్ టోర్నీ నిర్వహించన
కొవిడ్ ముప్పు మరోసారి ముంచుకొస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం నిర్వహిం చిన రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ అండర్-14 బాలుర జట్టు చాంపియన్గా నిలువగా, అండర్-17 బాలుర జట్టు రన్నర్గా నిలిచింది.
ఉ మ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సం క్షేమ శాఖ ఆశ్రమ పా ఠశాలలు, వసతి గృహా ల విద్యార్థుల అండర్-14, అండర్-17 జోనల్ స్థాయి క్రీడా పోటీలను అ చ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో గు రువారం అ�
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. పాలమూరు బల్దియాలోని క్రిస్టియన్పల్లి పరిధిలోని సర్వేనెంబర్ 523లోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించారు. పోలీస్