మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును పునరుద్ధరిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట శివారులో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి స్థానిక కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కపై దాడిచేసినట్లు �
హజ్యాత్రలో విషాదం నెలకొంది. మహబూబ్నగర్కు చెందిన ఎండీ శంషీర్పాషా(56)-షహేనాబేగం దంపతులు ఈ నెల 11న హజ్యాత్రకు బయలుదేరారు. శంషీర్కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు.
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నార
బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించల
ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి
ప్రైవేట్ సర్వీస్లకు దీటుగా సేవలందించడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. నూతన బస్సుల కొనుగోలు, ఆన్లైన్ సేవలు, టికెట్పై డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి వినూత్న ప్రయోగానిక�
ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020
నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహి�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పరిపాలనతోనే ప్రతి ప ల్లె పురోగాభివృద్ధి సాధిస్తున్నదని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి మండలం అప్పాయ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయ�
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే టీఆర్ మే 6న ప్రారంభిస్తారని క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్లోని తన క్యాంప�
కొత్త మండలంగా ఎర్రవల్లి ఏర్పాటు కానున్నది. గెజిటను విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల్లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు జీవోలో సూచించింది. ప్రస్తుతం మండలంలోని బొచ్�
ప్రస్తుతకాలంలో సాఫ్ట్వేర్, వైద్యం, ఇంజినీరింగ్ వంటి రంగాలపై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో మనం కూడా ఎక్కువగా ఆ చదువుల గురించే వింటున్నాం. ఇక వ్యవసాయం, పశుజాతికి సంబంధించి కూడా కోర్సు