ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గడపగడపకూ సం క్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ మండల-2 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా�
కవులు, కళాకారుల ను ఆదరించి, గౌరవించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఉమ్మడిరాష్ట్రంలో కవుల ప్రతిభ నిరాదరణకు గురైందని, బానిసత్వపు దారిద్య్రం నుంచి వారు బయటపడాలని మంత్రి పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రెట్టింపు మెజార్టీ ఖాయమని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే
ఉమ్మడిజిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇప్పటికే పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని... కరివెన, ఉదండాపూర్ పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి చేసి కరివెన ద్వారా స
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూ
తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రా
జడ్చర్ల మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో ఎండల వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినైట్లెంది. అదేవిధంగా ఆరుతడి పంటలకు ఈ వర్షం కొంత మేలుచేసింది.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా గురువారం హన్వాడలో కేక్ కట్ చేసిన అనంతరం శాంతా నారాయణగౌడ�
రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజు వేడుకలను మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యా ప్తంగా అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకొన్నారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, క�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర