జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. బృందం చైర్మన్ డాక్టర్ రిచాచోప్రా నేతృత్వంలో సభ్యులు డాక్టర్ కైలాశ్అగర్వాల్, ఆంటోనీరాజ్ పర్యటించార�
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చే�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోన
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చె�
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడ�
హైదరాబాద్లోని బాలాపూర్లో వెల్దండ మండలం కేస్లీ తండాకు చెందిన యువకుడు దారుణ హత్యకుగురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండావాసుల కథనం మేరకు కేస్లీ తండాకు చెందిన డేగావత్ బుజ్జి, పూల్సింగ్
అమిస్తాపూర్, భూ త్పూర్ మండలం పోతులమడుగు టౌన్షిప్ల్లోని ఓపెన్ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని మ హబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువా రం కలెక్టరేట్ కార్యాలయంలో పోతులమడుగు, �
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.