నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
వనపర్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న వశ్యాతండా ప్రజలు ఒక్క రోడ్డు కోసం పాతికేండ్లుగా ఎదురుచూశారు. వశ్యతండా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొంత భాగం. ఆ వార్డుకు 20 ఏండ్లు కౌన్సిలర్లుగా కాం�
పాలమూరు పట్టణం కొత్త రూపు సంతరించుకున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రూ.10 కోట్లతో చౌరస్తాల సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ చౌరస్
మండలంలోని గంగారం శివారు లో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే పది గ్రామాలు, 25 తండాలకు సాగునీరు అందనుంది. దీంతో దాదాపు 8 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభ�
కరువు ప్రాంతాల్లో పసిడి పంటలు పండించేందుకుగానూ భూగర్భ జలాల పెంపునకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ప్రభుత్వం చేసిన కృషి అమోఘమని పంజాబ్ బృందం సభ్యులు కితాబిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్నగర్ అర్బన్ మం డలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమరరాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట�
మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాల
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�