తన తండ్రి ఆల రఘుపతిరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మ�
మన్యంకొండ దేవస్థానంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాంతానారాయణగౌడ్, లక్�
ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట�
పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస�
ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
కంటి చూపుతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. సోమవారం కంటి వెలుగు కార్యక్రమ సన్న
సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే నాణానికి మరో వైపు �
అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బాధితులకు రూ.26.66 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
మండలంలోని పాత పల్లి సమీపంలో కొలువైన చింతలకుంట ఆంజనేయస్వామి జాతర వైభవంగా కొనసాగింది. సంక్రాంతి పర్వదినం సంద ర్భంగా మూడు రోజులపాటు జరిగే జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వే�
కొత్తకోట పట్టణంలో తాళం వేసిన 5 ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.96వేల నగదు ఆపరహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం అర్ధరాత్రి �
మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవ�