మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్�
cm kcr | మహహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో పాలకొండ వద్ద నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పోలీసులు గౌరవ వందనం �
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 23,816 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నది
యమడ్రింకర్లూ పారాహుషార్.. మద్యం తాగి వాహనాలు నడిపితే మీ పని అయినట్లే.. విస్తృతంగా తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్లతో పోలీసులు సిద్ధంగా ఉంటున్నారు. 30 మిల్లీగ్రాముల ఆల్కహాల్ మోతాదు దాటి పట్టుబడితే జరిమ�
నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజ
సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండలంలోని రంగసముద్రంలో ఉచిత చేపపిల
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండ్రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లగాలుల తీవ్రత పెరిగింది. కనిష్ఠంగా15 డిగ�
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల్లో గతేడాదికన్నా ఎక్కువ స్థాయిలో వరి దిగుబడి పెరిగిందన్న అంచనా ఉన్నది. పెరిగిన మద్దతు ధరతో కొనుగోళ్లు �
రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మండలం మన్యంకొండ చౌరస్తాలో కోటకదిర పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్�
తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత
పత్తి రైతుల నష్టం వెనుక పాపం ఎవరిది..? నాసిరకం విత్తనాలు వేయడంతో మొక్క పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా కాయ నిలబడకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఒక వైపు రైతులు ఆందోళన చేస్తునారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికార
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు �