బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచి
మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఖరీదైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్టు దవాఖాన సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు.
చెడుపై మంచి గెలిచిన రోజుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకొంటారు. తెలుగు పండుగల్లో ప్రధానమైన దసరా ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. ఊరూరా శమీ వృక్షాల వద్ద పూజల
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
ఉన్నత విద్యావంతులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలున్నవారు మోసగాళ్ల వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడంతో కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారు. మోసాలకు పాల్పడుతూ సామాన్యులను
మెట్ట ప్రాంతాలకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆయకట్టును పెంచుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని చాకలిపల్లి శివారులో మంత్రి సొంత ఖర్చులతో నిర్మించిన మైనర్ కాల్వను మంగళవ�
దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. బస్వాయిపల్లిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నినర్వహించారు. దేవరకద్రలో గురువారం గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించ�
భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజు
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�