అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వానకాలంలో ఎన్నడూ లేనంతగా వాన దంచి కొట్టింది. మంగళవారం ఉదయం 4.20 గంటల నుంచి 6.30 గంటల వరకు పైగా ఏకధాటిగా వాన కురవడంతో మండలంలో పలు గ్రామాల
నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగ పంచమిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరుకు చెందిన 30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మక్తల్ పట�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో దుందుభీ నది పరవళ్లు తొక్కుతున్నది. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు అలుగుపారుతున్నాయి. తాడూరు మండలంలోని వాగులో ఆటో కొట్టుకుపోయింది. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం �
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సుల్లో 25,430 మంది విద్యార్థులు ఉన్నారు. 2వ సెమిస్టర్లో 13,217, మూడో సెమిస్ట�
క్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నదని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చెప్పారు. డీఆర్ఎం శరత్చ�
రాష్ట్ర పాలనలో సచివాలయం ఎలాగో.. గ్రామాల్లో పరిపాలనకు గ్రామ పంచాయతీ భవనం కీలకం. అలాంటి పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడ�
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కురిసిన వానకు రహదారులు కాల్వలను తలపించాయి. మహబూబ్నగర్ జిల్లాకేంద్ర
పెయింటర్లకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బిల�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్ర�
వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెండోవార్డు ఏనుగొండ లో పరిసరాల శుభ్ర�
ఏరువాక రైతుల పండుగ.. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఉత్సవం.. ఏరు అంటే ఎద్దులు.. వాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. మంగళవారం పౌర్ణమిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాడెద్దులను