ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చె
ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ను తలమానికంగా నిర్మిస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావ�
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
కొత్తగా ఏర్పాటైన పేట జిల్లాను పాత జిల్లాలకు దీటుగా అభివృద్ధ్ది చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పర్యటన సందర్
గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాకు చెందిన రామావత్ వాల్యానాయక్ను ప్రభుత్వం నియమించింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్
ఇరు వర్గాల మధ్య ఓ స్థల వివాదం చిలికి చిలికి గాలివనలా మారిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్లో చోటు చేసుకున్నది. ఎస్పీ రంజన్త్రన్కుమార్ కథనం మేరకు.. గురువారం ఇర్కిచేడ్లో అంబేద్క�
రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
Groom killed in road accident | మరో రెండు గంటల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. నవ వరుడి దుర్మరణంతో అటు వధువు ఇంట, ఇటు మృతుడి ఇంట విషాదం అలుముకున్నది. వ�
minister srinivas goud | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
ఓఆర్ఆర్ తరహాలో నిర్మాణం కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 29 : మహబూబ్నగర్ జిల్లాలో 60.25 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభ�