Mla Laxma reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు.
మదనాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా బుద్ది చెబుతామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు