రాష్ట్రాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను కేంద్రం కోనుగోలు చేసి ఆహార భద్రత కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
Groom killed in road accident | మరో రెండు గంటల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. నవ వరుడి దుర్మరణంతో అటు వధువు ఇంట, ఇటు మృతుడి ఇంట విషాదం అలుముకున్నది. వ�
minister srinivas goud | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ల
రాష్ట్రంలో పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని,
ఓఆర్ఆర్ తరహాలో నిర్మాణం కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 29 : మహబూబ్నగర్ జిల్లాలో 60.25 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభ�
Mla Laxma reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు.
మదనాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా బుద్ది చెబుతామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు