ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసు�
అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కాంచనగుహలో కొలువైన శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం కల్యా ణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ�
రయాల్ గ్రూప్ ఎంటీ-5 యాప్ ద్వారా రూ.15లక్షలు స్వాహా చేసిన సంఘటన ఇటిక్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..ఇటిక్యాల మండలం బట్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(36) మేస్త్�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్ల
మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను పరిశీలించడం తోపాటు, రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రికార్డులను పరిశీలిం�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. జిల్లా కేంద్రంలోన�
కొనుగోలు కేంద్రాలను తెల్లబంగారం ముంచెత్తనున్నది. ఇందుకోసం అధికారులు సన్నద్ధమయ్యారు. పత్తి పంట చేతికొస్తున్న క్రమంలో ముందుగానే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సీసీఐ ఆధ్వర్యంలో కేంద్
వానకాలంలో సాగు చేసిన ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం అని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సారి వరి సాగు అధికంగా చేపట్టారు. మండలంలో గతేడాది 20 వేల ఎకరాల్లో సాగు చేయగా..
వనపర్తి జిల్లాకే తలమానికం సరళాసాగర్. ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో ఆసియాలోనే మొదటిదిగా పేరొందింది. ఈసారి వరద ఉవ్వెత్తున రావడంతో 10 సార్లు సైఫన్లు తెరుచుకున్నాయి. పది గ్రామాలకు సాగునీరు అందుతుం�
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస