బిజినేపల్లి, జనవరి 10: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో మంగళ వా రం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మం డల కేంద్రానికి చెందిన శ్రీను (30) పురుగుల మందు తాగి పడి పోవడంతో స్థానికులు గురించి నాగర్కర్నూల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణా ఓబుల్రెడ్డి తెలిపారు.