అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపంట దెబ్బతినగా, మనస్తాపం చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం చింతకుంటలో జరిగింది.
కారేపల్లి మండలం మాదారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు కలిపిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు సోమవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నార
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు (Farmer Suicide) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి)మండలం మంగలి తండాకు చెందిన రైతు ధరావత్ పంతులు
పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బజ్జతండాకు చెందిన బానోతు
బడికెందుకు పోలేదని తల్లి మందలించినందుకు ఓ బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేసుకుని మంగళవారం మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను (50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసకు తన బావ, ఇల్లెందు �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రా మానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ముగ్గరు సంతానం మో క్షిత(8), వర్షిణి(6), శివధర్మ(4). ఇటీవల భార్యభర్తల మధ్య
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహూల్ (20) అనే యువకుడు పురగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మ