Suicide | ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38)అక్కడికక్కడే మృతి చెందగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Tractor | ఎయిర్ కంప్రెసర్ ట్రాక్టర్( Tractor) వివాదం యువకుడు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెర గూడెంలో జరిగింది.
Mystery Deaths | అంతుపట్టని అనారోగ్యం బారినపడి జనం మరణిస్తున్నారు. ఈ మిస్టరీ మరణాలపై కలకలం చెలరేగింది. ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య బృందంతో సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పు�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజాపాలన గ్రామసభ జరుగుతుండగానే అధికారుల సాక్షిగా పురుగుల మందు తాగి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఎంజీఎం దవాఖ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది.
ప్రముఖ ఎరువులు తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..డ్రోన్ ద్వారా పిచికారీ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన కృష్-ఈ తో జట్టుకట్టింది.
Farmer suicide | కాంగ్రెస్ ప్రజాపాలనలో(Congress) రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వానలు రాక, పెట్టుబడి లేక, సర్కారు భరోసా కానరాక ఉన్న అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుత
Siricilla | పంటలో దిగుబడి సరిగా రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఓ రైతు తన పంట పొలంలో నే ఆదివారం పురుగుల మందు(Pesticide) తాగగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ విషాద కర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ని
Love affair | ప్రేమ వ్యవహారంలో(Love affair) ఓ యువకుడు పురుగుల మందు(Pesticide) తాగి ఆత్మహత్య(Young man Suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో చోటుచేసుకున్నది.
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.