కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది.
ప్రముఖ ఎరువులు తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..డ్రోన్ ద్వారా పిచికారీ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన కృష్-ఈ తో జట్టుకట్టింది.
Farmer suicide | కాంగ్రెస్ ప్రజాపాలనలో(Congress) రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వానలు రాక, పెట్టుబడి లేక, సర్కారు భరోసా కానరాక ఉన్న అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుత
Siricilla | పంటలో దిగుబడి సరిగా రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఓ రైతు తన పంట పొలంలో నే ఆదివారం పురుగుల మందు(Pesticide) తాగగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ విషాద కర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ని
Love affair | ప్రేమ వ్యవహారంలో(Love affair) ఓ యువకుడు పురుగుల మందు(Pesticide) తాగి ఆత్మహత్య(Young man Suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో చోటుచేసుకున్నది.
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చే
కాళ్ల కడియాల కోసం తల్లీకూతురు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కూతురు ఎనిమిది రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘట
మండలంలోని కరీంపేట్లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్కు చెందిన అంకతి రా�
భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416