AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చే
కాళ్ల కడియాల కోసం తల్లీకూతురు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కూతురు ఎనిమిది రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘట
మండలంలోని కరీంపేట్లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్కు చెందిన అంకతి రా�
భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416
Daughter forced to consume pesticide | క్లాస్మేట్తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. (Daughter forced to consume pesticide) ఆసుపత్రిలో చికిత్స పొందుతు�
కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది.
ఫీట్న్నర జాగ కోసం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జాగను పెద్ద కొడుకుకు ఆస్తుల పంపకంలో ఇచ్చేది ఉండగా, తల్లిదండ్రులను పెద్ద కొడుకు, కోడలు వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డార
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.
జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ట్రాన్స్ఫ్లుత్రిన్ (ట్రేడ్ నేమ్: మాక్సో ఏ-గ్రేడ్) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది
యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో పంటలు వేయడంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన �
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు