జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ట్రాన్స్ఫ్లుత్రిన్ (ట్రేడ్ నేమ్: మాక్సో ఏ-గ్రేడ్) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది
యాసంగి సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుందన్న ధీమాతో పంటలు వేయడంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన �
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన గీసుగొండలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. యూసుఫ్బాబా (17) గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు
ఇటీవలే వివాహమైన కూతురు కాపురానికి పోవట్లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. దూలం కర్రతో కొట్టి ఆమెను దారుణంగా హతమార్చాడు. బిడ్డకు మద్దతు పలికిన భార్యను సైతం అంతమొందించాడు.
చండ్రుగొండ: మిరపతోటలో మొక్క తడిసేవిధంగా పై మందులు పిచికారి చేయాలని కేవికే శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మినారాయణమ్మ రైతులకు సూచించారు. మంగళవారం తిప్పనపల్లి గ్రామంలో రైతులకు పై మందులు పిచికారి విధానంపై అవ�