ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పే తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఆనవాళ్లని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలకపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని చిన్నముద్�
సర్వరోగ నివారిణిగా పేరున్న అంజీర.. రోగనిరోధక శక్తిని పెంచి ఆయుష్షును పెంచుతోంది. అంజీర పండ్ల తోటలను వడ్డేపల్లి మండలంలోని జిల్లెడదిన్నె, రామాపురం, చింతలక్యాంపు గ్రామాల్లో వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
మిడ్జిల్ మండల పరిషత్పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చక్రం తిప్పడంతో మండల పరిషత్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్కు ఉన్�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆపదొస్తే ప్రభు త్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుచ్చర్కల్ గ్రామంలో రెండురోజుల కిందట కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇ
రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం
వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు ప్రత్యేకంగా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా వారంలో ఒకట్రెండ్లు రోజులు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటే గగనం. నవజాత శివుతులతోపాటు చిన్నారుల�
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కులవృత్తులకు ఆదరణ పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, గ
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతన్న తలెత్తుకొని బతుకుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాల
ఉమ్మడి జిల్లాలో రైస్ ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దీంతో మిల్లులు నష్టాల నుంచి లాభాలబాటలో పయనిస్తున్నాయి. కొత్తగా మిల్లులు పెట్టుకోవడానికి దరఖాస్తుల వెల్లువ కొసాగుతున్నది. అన్ని జిల్లాల్లో వానకాలం, యా
ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు.