మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 22 : గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా పెద్దఎత్తున ఊరువాడ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిం ది. మహబూబ్నగర్ పట్టణంలోని బుధవారం నిర్వ హించిన ప్రజా ఆశీర్వాదసభ జనసం ద్రమైంది. నియెజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, జెండాలతో పట్టణమంతా గు లాబీ వర్ణంపులు ముకుంది. సీఎం కే సీఆర్ రాక కోసం రెం డు గంటల ముందే ర్యాలీగా చేరుకోవడంతో సభా ప్రాగణం నిడిపో యిం ది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మళ్లీ ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఆయనకు మంచి ఉన్నత మైన పదవి కల్పిస్తానని కేసీఆర్ చెప్పిన సమయంలో కేరింతలు, చ ప్పట్లతో సభ ప్రాగణమంతా మార్మోగింది. కారు రావాలి.. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి నినాదాలతో సభ హోరెత్తింది. న్యూటౌన్ రహదారి వెంట ఎటు చూసినా బీఆర్ఎస్ జెండాలతో గులాబీమయమైంది. బుధవా రం మధ్యాహ్నం 1 గంటల నుంచే సభకు ప్రజలు తం డోపతండాలుగా తరలి వచ్చారు. పోలీసులు పకడ్బం దీగా తనిఖీ చేసి సభా ప్రాంగణం లోనికి అనుమ తించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతు న్నంతసేపు యువకులు, కార్యకర్తలు శ్రద్ధగా విన్నారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల కు ఎక్కడా ఇబ్బం దులు కాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియో జకవర్గంలోని అన్ని మండ లాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు భారీగా తరలివెళ్లారు. హ న్వాడ, మహబూబ్నగర్ రూ రల్ మండలం, మున్సి పా లిటీ పరిధిలో 43వార్డుల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కా ర్యకర్తలు, ప్రజలు బ స్సులు, కార్లు, ఆటోలు, క్ట్రర్లు, మోటారుసైకిల్లో తరలివెళ్లారు.