హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహాన
Harish Rao | త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్�
KTR | అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫ�
KCR | ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజానికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వి�
పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిర�
ప్రజాస్వామ్యంలో అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేదా ? సింగరేణి లో కుంభకోణాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పం పుతారా ? అంటూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశ
KCR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన�
ఈ నెలలో చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి పిలుపునిచ్చారు. సింగరేణి మండలంలో సోమవా
కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిల
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే అక్కసుతోనే హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి మండిపడ్డారు.
మండుటెండలో రాకపోకలు సాగించే వారికి 31 రోజుల పాటు పెరుగన్నం పంపిణీ చేశామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు ఆ�