Komatireddy Venkat Reddy | రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
Telangana | బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు కొనియాడారు. 2014-26 మధ్య కాలంలో రాష్ట్ర బడ్జెట్ నాలుగు రెట్లు పెరగడమే కాకుండా �
కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద�
‘ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ గారూ.. మీ ఉత్తమాటలు కట్టిపెట్టు. మీరు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. అసంపూర్తిగా కాంగ్రెస్ పాలకులు వదిలేసిన ఆ ప్రాజెక్టును
“బీఆర్ఎస్ హయాంలో 90 శాతానికిపైగా పనులు పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్ట్కు గేట్లు ఎప్పుడు బిగిస్తరు. వర్షాలతో వరద నీరు వృథాగా పోతున్నా పట్టించుకోకపోతే ఎలా..? ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ధర్మ�
కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్న ప్రజలు, యువత అధికార పార్టీని కాదని బీఆర్ఎస్లో చేరుతున్నారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కోనాయపల్లి గ్రామాన�
Peddi Sudarshan Reddy | తెలంగాణ సాధన పోరాటంలో ఉద్యమ నేత కేసీఆర్తో కలిసి నడిచిన పెద్ది సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పంథా కొనసాగించారు. సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన భారీ అవినీతిపై పోరాటం చేశా
Peddi Sudarshan Reddy | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది మృతితో నర్సంపేట విషాదంలో మునిగిపోయింది
Peddi Sudarshan Reddy | సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పుట్టిన
Peddi Sudarshan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది.
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు.