KTR | రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా శ్రీసీతారాములు దీవెనలు అందించాలని ప్రార్ధించారు. హిందువుల ఆరాధ్
ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎందుకు పెరుగడంలేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సర్కార్ను నిలదీశారు. ఈ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచితే బడ్జెట్ పెరుగాల్సింది పోయి, ఎందుకు తగ్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీకీ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్య�
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి పార్టీని వీడడం కల్లోలం సృష్టిస్తున్నది. తన నలభై రెండేళ్ల సేవలకు విలువ లేకుండా పోయిందని, రేవంత్.. ఆయన వర్గం వలసవాదులకు పెద్దపీట వేసి తనను అడుగడుగు�
శాసనసభ గ్యాలరీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. సమావేశాలను వీక్షించేందుకు మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు.
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..
మంది బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి విమర్శించారు. అన్ని రంగాల్లో అదే పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొద�
కృష్ణ్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి పాలమూరుతోపాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది నీళ్ల ద్వారానే సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేశారని మాజీ మంత్రి
రాష్ట్రంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద వంట గ్యాస్ సిలిండర్ల చిత్ర పటాలతో నినాదాలు చేస్తూ బీఆ�