KTR | రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
జూబ్లీహిల్స్లో వెనుకపడిపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రిక�
‘విశ్వాన్ని ధరించియున్న విశిష్ట శక్తి ధర్మం. అందువల్ల ధర్మాన్ని రక్షించుకుంటే, అది సమాజాన్ని, విశ్వాన్ని విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తుంది!’- ‘దేహాన్ని ధరించియున్న విశిష్ట కవచం చర్మం! చర్మాన్ని కాపాడుకు�
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
జూబ్లీహిల్స్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వినూత్న తరహాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనున్నది. జనంతో మ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగనుండడంతో కారు పార్టీ ప్రచారపర్వం మరింత హోరెత్తనున్నద�
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. రాష్ర్టానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ
కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రవళిక..మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్స రం మెడిసిన్ చదువుతోంది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా గురువారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం, ప�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ డివిజన్లో రోడ్షో శుక్రవారం నిర్వహించనున్నారు. దీని కోసం గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఠాకూర్ జ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బాబాసైలానీనగర్లో మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా కుమార్తెలు అ