అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డా
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్షణం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ మాజీ కన్వీనర్ దాదాన్
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావడమే కాకుండా, అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ
పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కా దని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దాదన్నగారి విఠల్రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసా
షాబాద్లో జరిగిన ఆరు హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇం ద్రారెడ్డి డిమాండ్ చేశారు. షాబాద్లో జరిగిన విషాద ఘటనలో బాధిత కుటుంబాన్ని పర�
సర్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో ఈ నెల 24 వరకు పూర్తికావడం కష్టసాధ్యమని రెండు నెలల గడువు పెంచాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతా గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. బీఎ�
KCR : సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు.
అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావ
యాదాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా దద్దరిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, నేతలు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. కలెక్టరేట్ మెయిన్ గే�
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న ద్వేషం ప్రజలకు శాపంలా మారుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెప�