22ఏ నిషేధిత జాబితా ఎత్తేసేవరకు బాధితులకు అండగా ఉంటామని, ఢిల్లీ తరహాలో పోరాడి అసెంబ్లీ, సచివాలయాన్ని ముట్టడిస్తామని, బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రానున్న అసెంబ్లీ సమావ
‘కాంగ్రెస్కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మ�
అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని మాజీ ప్రభుత్వ విప్ సునీతా మహేందర్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను తాము వ్యక్తిగతం�
బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో కార్యకర్తలే పునాదిరాళ్లు వంటి వారిని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు, రావికంపాడు గ్�
మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
KCR | ఇస్లాం మత ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాం�
రేవంత్ సర్కార్ నిర్వాకంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గొడ్డలిపెట్టులా మారింది. ట్రిబ్యునల్ వాదనలన్నీ నీరుగారే ప్రమాదం ఏర్పడింది. ఏపీ సర్�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సినిమా డైలాగులు ఆపి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు.
‘ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నది. వెలిగొండ ప్రాజెక్టు, నల్లమలసాగర్ రిజర్వాయర్ ద్వారా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ముమ్మరంగా పనులు చేపట్టింది. ఆ ప్రయత్నాలను రేవంత్ సర�
అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎలాంటి భూములనూ నిషేధిత జాబితాలో చేర్చనే లేదం టూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్నవి, కాంగ్రెస్ రాగానే ప్రభుత్వ భూములు ఎట్లా అయ్య�
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్నెతండా లిఫ్ట్ను ఈ నెల 20న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించి రెండ్రోజుల్లో మోటర్లు ఆన్ చేయకపోతే ముట్టడిస్తామని హెచ్చర�
కాళేశ్వరం బరాజ్లు సురక్షితమని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నివేదిక ఇవ్వడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తా