కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండడమే జాతీయ సమైక్యతకు నిజమైన ప్రతీక అని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ కక్ష రాజకీయాలు శృతిమించుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అధికార వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణగదొక్కే యత్నం బాహాటంగానే చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక�
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు. వినూత్నమైన ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో గిరిజన సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయి�
తమ కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలు సత్యదూరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే నవీన్కుమార్ తెలిపారు. తనతోపాటు తండ్రి కొండల్రావుపై చేసిన ఆరోపణలను గురువారం ఒ�
ప్రజాసమస్యలకు సమాధానం చెప్పడం చేతగాకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం అకారణంగా సస్పెన్షన్ వేటు వేసిందని పార్టీ నేత దినేశ్చౌదరి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అ�
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
22ఏ నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట�
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయక�
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండలం నుండి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ�
నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అలాగే బీఆర్ఎస్ నల్లగొండ 30వ డివిజన్ ఇన్చార్జ్ జహంగీర్ బాబాపై కేసు నమోదైంది. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి నిరసనగా.
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై విమర్శలు చేశారు
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టు మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనున్నది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కై, ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున సికింద్రాబా�
KTR | 22ఏ నిషేధిత జాబితా పేరిట జరిగిన అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరుపాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను, ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చ�
KTR |‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మళ్లీ ప్రజలంతా వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్క