రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుండాయిజానికి ప్రతీకలు అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన విల
అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. గురువారం నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది.
ఓరుగల్లులో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం ఆ యన మహబూబాబాద్లోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట
దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో బీఆర్ఎస్ రైతు పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. అన్నదాత మేలు కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్ ప్రశ్నలకు �
‘జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గుర్తింపులోనూ ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ కుటుంబాలనూ లెక్కించాలి. పార్టీలకతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రం చేయాలి. ఈ మేరకు 10న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు ఢ�
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కాని కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన�
నిజామాబాద్ జిల్లాలో వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే సీఎంతోపాటు పీసీసీ చీఫ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం�
రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి తన హత్య కు కుట్ర పన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడికి రెక్కీ చేస్తున్నారని తాను చెప్పిన కొద్దిసేపటికే హత్యాయత్నం జ�
మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
గ్రేటర్లో 30 నెలల పా టు కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రతీ తప్పును ప్రశ్నిస్తామని వరంగల్ తూర్పు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నరేందర్ ఆధ్వర్యం�
BRS Malaysia | బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6న కౌలాలంపూర్ లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.