పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్రెడ్డి అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశ�
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం డలంలోని పొన్న గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పాండురంగ్ పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతోనే మార్కెట్ యార్డులో పంట కుప్ప వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసు�
నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస
పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట
ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని బీఆర్ఎస్ క్యాం
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతులు అధైర్యపడేలా వ్యాఖ్యలు చేస్తూ వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం సంగారెడ్డిలోని �
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్లో మరో భారీ భూ దోపిడీ జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్�
రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట లు కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం �
దేశానికి వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ దారుణంగా వెన్నుపోటు పొడిచిందని, అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర�
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద�
BRS Dharna | కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ భూపాలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో , ధర్నా నిర్వహించారు.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆ
ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించార�