రాజకీయాలకతీతంగా అందరం కలిసి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తాను ఎంత తగ్గేందుకైనా..ఎక్కడికి వచ్చేందుకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం చైర్పర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా అధికార పార్టీ దౌర్జన్యం చేసి చైర్మన్ స్థానాన్ని లాక్కుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
లిక్కర్ అక్రమ కేసు కారణంగా బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఎక్స్లో పెట్టిన పోస్టులో తప్పేమున్నదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. కవిత ఉదయం మాట్లాడిన మాటలనే కేటీఆర్ �
జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా అడుగులు వేసిన కేసీఆర్, కేజ్రీవాల్ను దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కేసు బనాయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ ఆరోపించారు.
నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు... తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము... మీ కష్టాలు మావి..’ అంటూ... బాధితుల్లో భర�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్ పైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన తీరు ఇదేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గతవారం నల్లగొ
Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్�
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల ఆవరణలోని నీటి గుంతలో పడి మరణించిన విద్యార్థి బందనాదం బాల ఆకాశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్ట�
కూకట్పల్లి నియోజకవర్గంలోని సున్నం చెరువులో ఫెన్సింగ్ వేయకుండా వదిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. గురువారం క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. �
ప్రతి ఏడాది తమ కల నెరవేతు ందని భావిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు ప్రతి ఏడాది నిరాశే ఎదురవుతున్నది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో మరో రెండేళ్లకైనా తమ గ్రా