తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నాటి నుంచి ఉద్యమ నేత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిబద్ధతతో నడిచిన ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని �
ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపా
పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి కాంగ్రెస్ పాలనలో పైరవీకారుల పాలవుతున్నాయి. కేసీఆర్ హయాంలో లబ్ధిదా�
Peddi Sudarshan Reddyనర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దీ సుదర్శన్ రెడ్డి ఇక లేరు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పెద్దీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు హైదరాబాద్లో కన్నుమూశారు.
తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘క్రిమినల్ వేస్ట్' అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవమానించడం.. ఆయన అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం అను�
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన దవాఖానలను కాం గ్రెస్ నాయకులు ప్రారంభించడమే తప్ప, దవాఖానకు వచ్చే రోగులకు వైద్య సేవ లు సరిగా అందుతున్నాయో లేదో పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే నోము ల భగత్ అన్నారు. నాగార్
MP Vaddiraju Ravi Chandraకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు 2026కు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.
Koppula Eshwar : ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) డిమాండ్ చేశారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీకి చెందిన కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబాన్ని పర�
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్ గ్రామాల�
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని సోషల్ మీడియా వేదికగా సైతం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. గురువారం ఇల్ల
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. తదనంతరం వర్షాలు కురువకపోవడంతో 40 శాతం రైతులు విత్తనాలను నాటేందుకు వెనుకడుగువేశారు. రెండు,
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని పలు వార్డుల్లో నీడనిచ్చే పలు భారీ వృక్షాలను ఇటీవల కాలంలో నిలువునా నరికేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతుండటం పర్యావరణ ప్రేమికులను,