Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలన
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ మోటకొండూర్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక స�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమన
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని.. ఇచ్చిన హామీలు అమలుచేయని కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నార�
ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
BRS | ఆరు గ్యారంటీల పేరుతో మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
Harish Rao | ఎవరెవరు అధికారులు పోలీసోళ్లు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెబుతామని హరీశ్రావు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన పదేళ్లు ఊకున్నాం.. ఈసారి అట్లుండదని అన్న�
Harish Rao | సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ బీజేపీ కేంద్రం బక్వాస్ మాటలు మాట్లాడుతుందని హరీశ్రావు విమర్శించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లను మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలి�
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�