Balmoori Venkat | బీఆర్ఎస్ నాయకులపై త్వరలోనే దళితులతో దాడు లు చేయిస్తామని మండలి విప్ బల్మూరి వెంకట్ బెదిరింపులకు దిగారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ నేతలు వైఖరి మార్పుకోకుండ�
Opinion Poll | రాష్ట్రంలో 2028లో జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదా? తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారా? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స�
రాష్ట్రంలో కాంగ్రెస్ మూకల దౌర్జన్యం రోజురోజుకూ మితిమీరిపోతున్నది. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపైనే దాడి చేసేందుకు ఇటీవల కాంగ్రెస్ మూకలు ర్యాలీలుగా వెళ్లి వీరంగం సృష్టించగా, తాజాగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి, వాసవి హాస్పిటల్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన 90 ఏండ్ల గంజి రాజమౌళి గుప్తా తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయా
KCR : వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
గిరిజనులకు రిజర్వేషన్ను ఆరు నుండి పది శాతం పెంచిన ఘనత కేసీఆర్దేనని, అందుకు గుర్తుగా సెప్టెంబర్ 17న ప్రతీ తండాలో కేసీఆర్కు క్షీరాభిషేకం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామ శివారులోని దళితులకు చెందిన ఇనాం భూముల వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సంబంధం ఉందని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్�
ప్రజా, సాంస్కృతిక కార్యక్రమాల్లో డప్పు కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, దాత మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అందిం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై నిరస�
KTR | హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్రెడ్డిపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Khairatabad DCP | సైఫాబాద్ పోలీస్స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. డీజే పర్మిషన్ కోసం వచ్చిన యువకులతోనే వాగ్వాదం