అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థుల అవస్థలను తీర్చాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదు
చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవార�
కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మ�
కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచైనా నూతన పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల చేయిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల స�
ఉచిత వైద్యంతో ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించింది. ఫలి�
ఉద్యోగుల సమస్యలపై పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆయన ఆధ్వర్య�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొలాల వద్దకే యూరియా వచ్చేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎరువుల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పడుతున్న�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించా�
పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమె
‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22-ఏ చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి సమాజ హితంకోరి విద్యాసంస్థల ఏర్పాటుకోసం నాడు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనకి తీసుకొన్నది. ఆ భ
మత్స్యకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, వర్షాకాలం ఆరంభంలో పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు డిసెంబర్, జనవరిలో చెరువుల్లో పోయడం వల్ల పిల్లలు ఎదుగక తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర �
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�