“తెలంగాణను మేమే ఇచ్చామంటూ కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. మరి గాంధీ కూడా భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారంటారా? లేదా బ్రిటీష్ వారు ఇచ్చారంటారా?” దీనిపై కాంగ�
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ వంద సీట్లతో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రామరాజ్యం ఏర్పాటు కావాలంటే.. రాముడు వనవాసం చేయాల్సి వ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని దీక్షాదివస్గా పలు యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు.
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా ద�
ఉద్యమాలు.. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�
తెలంగాణ ఉద్యమంలో లేనోడు ముఖ్యమంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండ్రు.. పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. అదే పోరాడి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వీళ్లు అవాకులు, చవాకులు పేలుతుండ్రని మాజీ మంత్�
కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ద్వారానే తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు సాకారమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్డిపో రోడ్డులో దీక్షా దివస్ సందర్భంగా
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్న
ఇల్లెందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం ఇల్లెందు సిఐ తాటిపాముల సురేశ్ తెలిపిన వివరాల ప్రక�
తెలంగాణలో ప్రస్తుతం లాఠీ పాలన.. లూఠీ పాలన నడుస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివా�
KTR | దీక్షా దివస్ అంటే ఓ పండుగ, ఓ ప్రతిజ్ఞ అని.. దీక్ష దీవస్ అంటే కేసీఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదని.. ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల