పేద ప్రజల కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లప
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం హనుమకొండ జిల్లాకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదుపై వ�
తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ.. ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన దార్శనికులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్సార్ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు కొనియాడారు. సార్ వర్ధ
కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రే�
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువ�
తెలంగాణ ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. ఆదివారం సార్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
పేదప్రజల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ సభ్యత నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావ
వానకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం సహకారం ఉం టేనే కొనుగోలు చేస్తామంటూ ముందస్తుగా కాంగ్రె స్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ �
KTR | అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను "గుంపు మేస్త్రి" అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత
Kaleshwaram | ఈసారి తెలంగాణకు కరువు తప్పేలా లేదు. ఓవైపు వాతావరణ మార్పులు పగబడితే.. మరోవైపు ఉన్న ప్రాజెక్టును బాగు చేయకుండా రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. శనివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్కు ఇందల్వాయి వద్
తిరుమలగిరి మండలంలోని 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శనివారం తిరుమలగిర�