‘కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్లు పెట్టుడు.. గరిబోళ్ల ఇండ్లు కొట్టుడు.. ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు..ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నదమ్ముల�
జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు లక్ష మందికిపైనే తరలించి విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం
నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి
మంత్రి సీతక్క శాఖలో రూ. 30కోట్ల సెల్ఫోన్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్�
ఐకెపి కేంద్రాలలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
KTR | నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిథ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారత�
సమయమనేదే లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు పని చేసే నిరంతర శ్రామికులు విద్యుత్ కార్మికులు అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో సమ్మె కొనసాగిస్తున్న �
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
గ్రేటర్లోని ఈది బజార్ ఏరియాలో ఐదు గంటలుగా కరెంట్ లేదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..నగరం మధ్యలో ఉంటున్న ప్రజలు ప్రతి రోజు 4 నుంచి ఆరు గంటల పాటు కోతలు ఉంటున్నాయని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ ఒక నెటిజన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది. ఇటీవలి రాజకీయ పరిణామాలతో గందరగోళంగా తయారైంది. నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీలో సేవలందించిన జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజ�
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో ఏర్పాటయ్యే కొన్ని సంస్థలు ప్రజాకంటకంగా తయారైతే ఎలా? అక్రమాలను అడ్డుకునేందుకు తగిలించిన కోరలతో అవి అమాయకులను కాటేస్తే ఎలా? చెరువులు, కుంటలు, తదితర జలవనరుల్లోకి చొచ్చుకుపోయి
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నదని సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. దుర్మార్గ�