తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని, దానిని ఎవరు చెరపలేరని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో శనివారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానిక�
Deeksha Divas |రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ను ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేటలో అంబేడ్కర్ విగ్రహానికి హరీశ్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప�
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరులో కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్�
ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది.. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది.. ఓ నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు.. ఆరు ద�
ప్రజా ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రభుత్వ ఆస్తులను, రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత
దీక్షా దివస్కు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధమైంది. దీక్షా దివస్ విజయవంతానికి ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నేడు సిద్దిపేటలో జరిగే దీక్షా దీవస్ కార్యక్రమంలో మాజీ మంత్ర�
Deeksha Divas | తెలంగాణ ఉద్యమం. అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి సాధించుకున్న రాష్ర్టాన్ని.. సబ్బండ వర్గాల సంక్షేమానికి, ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను సాఫ�
Deeksha Divas | తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని క
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.