రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టింపులేనితనం కారణంగా అనుమతులు రాకుండా పోతున్నాయి. రెండేండ్ల క్రితమే ఎక్స్పర్ట్ అప్రయిజల�
మోసగాళ్లను ఓడించి.. మళ్లీ కేసీఆర్ను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం లైన్గూడ గ్రామపంచాయ�
అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకున్న ద్వితీయశ్రేణి నేతల ఆశలపై జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఇద్దరు మంత్రులు, 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇలాకాల్లో
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ఇచ్చిన హామీలను విస్మరించిన అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు సూచిం
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మెదక్ జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే �
బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పార్టీ అధినేత కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపున�
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సన్నద్ధం కావాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. శనివారం మధి�
బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షిని తమ జాతి మూలపురుషుడిగా నిత్యం ఆరాధించే వాల్మీకిబోయలు ఒకప్పుడు ఎస్టీలు (షెడ్యుల్ తెగలు). కానీ, అగ్రవర్ణ రాజకీయ నాయకులు
పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని, కానీ రేవంత్రెడ్డి 22 నెలల కాలంలోనే 22 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని బీఆర్�
బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుగులోత్ లక్ష్మణ్నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన ఆయన శుక్రవారం బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ని�