కాంగ్రెసోళ్లు పంచే డబ్బులు తీసుకుంటా.. కానీ ఓటు మాత్రం కారుకే వేస్తానని ఓ అవ్వ భరోసా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్ట�
మండలంలోని సుద్దాలలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. గ్రామంలో బుధవారం భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఉపసర్పంచ్ బత్తిని రవి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 1
కాంగ్రెస్ సర్కారు వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్నది. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు క్లస్టర్ల వారీగా నిర్మించిన రైతు వేదికల పర్యవేక్షణను గాలికొదిలేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం యాదగ�
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రద్దు చ
ఆదిలాబాద్ జిల్లా సొనాల, బేల జాతీయ రహదారిని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు దిగ్బంధించారు. బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యం�
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తోనే హైదరాబాద్కు అన్ని విధాల రక్షణ అని..హైడ్రా తదితర సంస్థల ద్వారా పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాకొద్దంటూ జుబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడు
మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారంతా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్యే కేపీ.వివే�