బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు
కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
మైనర్పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్�
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్') ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నతస్థాయి బృందం శుక్రవా�
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కొత్తగూడెంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం బస్ట�
కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్�
ఒకప్పుడు ఇంజినీరింగ్, మెడిసిన్ విద్య పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల గ్రామాలు, తండాలు, గూడేల్లోని పేద కుటుంబాల్లో సైతం మొదటి తరం ఇంజినీర్లు, డాక్టర�
Rekonda Bridge | రేకొండ గ్రామ శివారులోని ఎగ్లాస్ పూర్ రోడ్డుకు బ్రిడ్జి మంజూరు అయిన ప్రదేశంలో బుధవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Himanshu | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు సోమవారం సాయంత్రం ఆటలాడుతుండగా గాయపడ్డాడు.
ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పర�