నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్..
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. బుధవారం ఆయన ఇంటింటి తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజ
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రె, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టణంలోని పల
Zaheerabad | జహీరాబాద్, ఫిబ్రవరి 4 : మరోసారి హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని ఝరాసంఘం సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండో వార్డ్ ఇంచార్జ్ నర్సింలు గౌడ్ ఆరోపించా
BRS | బీఆర్ఎస్ నాయకత్వం సామాన్య కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుర్తు చేస్తూ.. సుప్రీంకోర
Revanth Reddy | ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మెదక్, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవ�
మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ మున్సిపల్ దశ దిశలు మారాయి. వికారాబాద్ మున్సి పల్లో గతంలో 28 వార్డులు ఉండేవి. వికారాబా�
తెలంగాణ ఏర్పడినప్పటి నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ 10వ వార్డు (ఎస్టీ రిజర్వ్) ఏకగీవ్రమైంది. బీఆర్ఎస్�
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తరు. వచ్చే వారం పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో బ�
వేదిక ఏదైనా సీఎం రేవంత్ చిల్లరగా మాట్లాడుతూ అసందర్భ ప్రేలాపనలు చేస్తూ తెలంగాణ పరువుతీస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కసు, ఆక్రోశంతోనే తెలంగాణను �
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళ
బీఆర్ఎస్లోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
మున్సిపల్ ఎన్నికలలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మలాజిగిరి ఎమ్మెల్యే, మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 7 (టంటం నర్సింహ ప్రాంతం)లో నిర్వ�
కేసీఆర్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా �