Rythu Discom | కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�
కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ను అక్కడి నుంచి తరలించి చైతన్యపురి వికాస్నగర్కాలనీలోని మీ సేవా కేంద్రానికి మార్చి, మీ సేవా కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూన
టీడీపీ నాయకుడు బకని నర్సింహులు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే.. తెలంగాణ పదం డిక్షనరీలో లేదనడం మూర్ఖత్వమని, చంద్రబాబు మాటను నర్సింహులు పలికారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ�
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారంలో కొనుగోలు
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో కనుమరుగవడం ఖాయమని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ �
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
KTR | రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్అ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మక్కజొన్న, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్�
ధాన్యం కొనాలంటే రైతులు అధికారు లు, ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కాలా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్ యాదవ్ ప్రశ్నించా
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నాయకు�
బక్రీద్ త్యాగానికి, దానగుణానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు బక్రీద్ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని తెలిపారు. బక్రీద్�
తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు రై