ప్రజాస్వామ్యబద్ధ్దంగా ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అన్ని గ్రామాలు సమానమే. కానీ, కాంగ్రెస్ ప్రజాపాలనలో తమ పార్టీ వారు గెలిచిన గ్రామాలే ముఖ్యం. లేదంటే సదరు సర్పంచ్లు కాంగ్రెస్లో చేరితేనే ఆయా గ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. సోమవారం ఇల్లెందు బీఆర్ఎస�
ప్రభుత్వ జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు.
Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పా�
Palla Rajeshwar Reddy | వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలుపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు.
Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026లో మైనార్టీలకు పూర్తిగా మొండిచేయి చూపిందని పలువురు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేస�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పట్టుదలతోనే నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండ�
ఖమ్మం సిటీ, మార్చి 22: మంచి జరుగుద్దని ఆశించి, తమ వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భావించి, ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పరాభవం మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
సిద్దిపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ఈ ఆయిల్ ఫామ్ అనేది మాజీ మంత్రి హరీష్ రావు కృషివల్లే నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనగంటి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడార