KTR | రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యాన
KTR | రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ‘మొత్తం దోచుకో.. దాచుకో’ అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త�
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. నాకైతే పూర్తి విశ్వాసముందని, మళ్లీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. 2028లో ఆయనను తిరిగి సీఎం చేసుక
ఇబ్రహీంప ట్నం సెగ్మెంట్లో బీఆర్ఎస్లో చురుగ్గా పనిచేసే ఉద్యమకారుడు, యువజన నాయకుడు కర్నె అరవింద్ మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్
మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ నర్సింగ్ కళాశ
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొక్కవోని ధైర్యంతో అధికార బల�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ‘యంగ్ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. ఈ వర్సిటీ ఓ ఫ్లాప్షోగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శన�
రాష్ట్రంలో హైడ్రా పనితీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ప్రభుత్వ భూముల విషయంలో, ఐలాపూర్లోని భూముల విషయంలో హైడ్రా తీసుకున్న చర్యలపై సర్వత్రా చర్చ �
రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్ని�
Errolla Srinivas | గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకంత ద్వేషమని
KCR | వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరిం�