ఖమ్మం ప్రకాశ్నగర్ వద్ద మున్నేరుపై కూల్చివేసిన చెక్డ్యాంను పునర్నిర్మించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తద్వారా.. ఖమ్మం నగర ప్రజల దాహార్తిని తీర్చాలని, పరీవాహకంలో భూగర్భ జలాల పెంపునకు ఊతమివ్వ
ఎమ్మెల్యే మీటింగ్లకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలతోనే మహిళా సంఘ సభ్యులు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్లు దండుకునేందుకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలు �
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలకు రేవంత్ సర్కార్ తలవంచిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెయ్యి పడకల టిమ్స్(అల్వాల్) దవాఖాన నిర్మాణాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, బోర్డు మ�
నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
జెన్ జీల తరహాలో ఉద్యమిస్తేనే బీసీలకు హక్కులు దక్కుతాయని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత మధుసూదనాచారి స్పష్టంచేశారు. వచ్చేనెల 7న బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుత�
ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బుధ�
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ�
తమకు నచ్చిన వారికి నజరానా.. నచ్చని వారికి జరిమాన అనే పద్ధతిలో రేవంత్రెడ్డి ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. హైడ్రా కమ�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�