ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా ప�
పాలిటెక్నిక్ విద్యపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పూనుకుంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కొత్తగా జీవో నెంబర్
మత్స్యకారుల సొసైటీలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారమందించాలని బీఅర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్, చెర్లకొండాపూర్ గ్రామాల మత్స్య సహకార సంఘాలు ఏకగ్రీవం
Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపారు.
PM Ekta Mall | హైదరాబాద్లోని రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా చేపట్టనున్న ఏక్తామాల్ ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని రేవంత్ సర్కార్ను కేంద్రం ఆదేశించింది. వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్లు, వ్యయ వి
పేదింటి ఆడ బిడ్డలకు పెండ్లి సమయంలో వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు కిర�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్ర�
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను వైరా పట్టణ కార్యాలయంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప
ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు.
రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గు�
కాజీపేట వైఎస్సార్ నగర్లో 30 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వ