తెలంగాణ ప్రభుత్వం భూభారతి ద్వారా భూదోపిడీపై దృష్టి పెట్టి డబ్బులు సంపాదిస్తుంటే.. ఏపీ సర్కార్ జలదోపిడీపై కన్నేసి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా 200 టీఎంసీలు దోచుకెళ్లిందని మాజీ మంత్రి, సూర్�
వెయ్యి రోజుల పాలనలో చెప్పుకొనేందుకు ఒక విజయమూ లేకనే పాలకపక్షం చర్చలకు భయపడి పారిపోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ సరార్పై విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో వి�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై కొమురవెల్లి మల్లన్నస్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ బీసీ జనసభ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డీ రాజారామ్యాదవ్ ఆధ్వర్యంలో కొముర
KCR | వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి, విజయాలను అందించే దైవంగా, వినాయకుణ్ణి హిందూ సమాజం కొలుచుకుం�
MLC Ramana | ప్రజా సమస్యలు శాసన సభా సమావేశాల్లో ప్రస్తావనకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ ఆరోపించారు.
వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాగరం వెంకటస్వామి తల్లి రామలక్ష్మి ఇటీవలే చెందింది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహా
BRS Mock Assmebly | హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వేదికగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులుగా విడిపోయిన బీఆర్ఎస్ నేతలు నిండు అసెం�
కరెంటియ్యక పంటలెండబెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరాయంగా ఇవ్వాల్సిన కరెంటు కనీసం ఏడు గంటలు కూడా వస్తలేదని మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ రాక పంటలు ఎండుతుండటంతో చే�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల అనుచరుల పేర్లతో పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. శనివారం శాసన మండలిలో ‘టీజీఐఐసీ ద్వారా పరిశ్రమ�