Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎం రేవంత్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసింది. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుడు సమాచ�
మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ ఆయన మున్సిపల్ మేనేజ
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం టేకులప�
రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించడమే మన ఎజెండా, మన లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ బీఆర్ఎస్ సైనికుడు పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న
స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం �
Deshapati Srinivas | సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద ఫీజు మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్ర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 7న జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెం
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, రానున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త సై�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియా�
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ముసాయిదా ప్రచురించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పోరు ముగిసిన దరిమిలా పట్టణ, నగరాల్లోనూ లోకల్ పోరు షురూ కానుంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికలక�
కొండగట్టు క్షేత్రం అభివృద్ధి విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మాట మీద నిలబడాలని, ఆయన చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని, దమ్ముంటే కొండగట్టు వై జంక్షన్ వద్దకు రావాలని చొప్పదండి మాజీ ఎమ్�
MLC Shambipur Raju : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు (MLC Shambipur Raju) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా గులాబీ బాస్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా?