Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాటకు సిద్ధమైంది. రైతుల కోసం మేమున్నామంటూ ముందుకు కదులుతోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లే
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, తెలంగాణ రైతు సంఘం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో త�
వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేప�
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మాజీ మంత్రి హరీశ్రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హె
సిరిసిల్ల, మే 4 : బీజేపీ కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, పలువురు కార్యకర్తలు కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విపక్ష నేతలు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధించడం కాదని, ప్రజల భద్రత, రక్షణ కల్పించేందుకు పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ �
కోదాడలో ఈ నెల 7న గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ శ్రేణుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నార
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�
KTR | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతుబంధు వేయలేదని విమ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దేశ మూలవాసులైనా అడ వి బిడ్డలకు స్వాతంత్య్రం రాలేదు. సమాఖ్య పాలనలో రాష్ట్రంలోని చెంచుల ఉనికిపై ప్రభుత్వాలు దెబ్బకొడితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెంచులను కడుపుల