బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడాన్ని ఖండిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్�
‘మహిళలు తొమ్మిది రోజులు పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడు చేకూరి తిరుపతయ్య (75) మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.
Harish Rao | దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్రావు దర్శించుకున్నారు.
Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు.
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీదున్న భయంతో అక్రమ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించొద్దు అని హైకోర్టు ఇటీవలే విడుదల చేసిన మా�
KTR | కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెల�
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన (Defection MLAs) 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్�
హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూలవనాన్ని తలపించిం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంభావంతో తెలంగాణకు రూ. 15,000 కోట్ల నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడంతో ఆ సంస్థ కోసం తెచ్చి�
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్అండ్టీ సంస్థ తప్పుకోవడం వెను క భారీ భూదందా దాగి ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రోకు నగరంలోని పలు ప్రాంతాల్లో 300కు పైగా ఎకరాల భూములు న్నాయి. వీటిని చేజిక్కించుకునేందు�
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర�
తెలంగాణ పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఆ శాఖలో సమస్యలు సవాల్గా మారాయి. ఆయన నేతృత్వంలోనైనా ఆ శాఖ గాడిలో పడుతుందా? పరిస్థితులు అలాగే కొనసాగితే ఏకం�