తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత, వేతన పరిరక్షణ, క్రమబద్ధీకరణ చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి డిమాండ్చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అట్టేపల్లి రామప్రభు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వరింగ్ ప
దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మండిపడ్డారు.
KTR | ఇందిరమ్మ రాజ్యంలో భూబకాసురలదే రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. భూములను కా�
KTR | ‘వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు అలాగే ఉంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకమ�
పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97తో పాటు విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత విధానాలపై చర్చకై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిం
అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగించడమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.
తెలంగాణ శాసనమండలి సమావేశాలు సాగుతున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడు�
రేవంత్రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సూచించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.